ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం… ప్రజల విశ్వాసమే ప్రభుత్వానికి బలమైన పునాది!
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ప్రజలకు మరింత మెరుగైన, పారదర్శకమైన సేవలు అందించాలనే సంకల్పంతో జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు, ఐఏఎస్ గారు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు.కార్యాలయ నిర్వహణ, ప్రజలకు అందుతున్న సేవలు, పెండింగ్ దరఖాస్తులు,…