శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి
తొలి శుభోదయం న్యూస్ కందుకూరి :- శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి పురస్కరించుకుని, నేడు మన కందుకూరు ప్రాంత ప్రజల ఇష్టదైవం, ప్రముఖ పుణ్యక్షేత్రం మాలకొండపై శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా…