Author: JALAIAH

పొగాకు ​రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే కూటమి ప్రభుత్వ ద్వేయం మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :- పొగాకు ​రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి స్వామి అన్నారు. గురువారం ​ఒంగోలు (పేర్నమిట్ట) పొగాకు వేలం కేంద్రంలో వేలం…

పెండింగ్ యూఐ కేసుల సత్వర పరిష్కారమే లక్ష్యం… ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న యూఐ (UI) కేసుల సత్వర పరిష్కారం కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు.ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్‌లో…

ప్రకాశం జిల్లా కొండపి మండలం కట్టుబడిపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి డా. స్వామి

తొలి శుభోదయం న్యూస్ కొండపి :- రాష్ట్రవ్యాప్తంగా పేదరిక నిర్మూలన, సామాజిక భద్రతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా “ఎన్.టి.ఆర్. భరోసా పెన్షన్లను” పంపిణీ చేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి చెప్పారు.…

కూటమి ప్రభుత్వంలో సంక్షేమానికి అధిక ప్రాధాన్యంఆర్థిక ఇబ్బందులున్నా పథకాల అమలులింగసముద్రంలో పింఛన్లు అందజేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధిక ప్రాధాన్య ఇస్తున్నారని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- లింగసముద్రం పంచాయతీలోని రామకృష్ణాపురంలో ఎన్టీఆర్…

లింగసముద్రంలో NTR కాంస్య విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఇంటూరి

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని లింగసముద్రంలో ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక బస్టాండ్ సెంటర్ వద్ద విగ్రహ నిర్మాణ పనులకు కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు…

నూతనంగా మంజూరైన స్పౌజ్ పింఛన్లను పంపిణీ చేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ .

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- తాళ్లూరు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నూతనంగా మంజూరైన 9 మంది లబ్ధిదారులకు స్పౌజ్ పింఛన్లను దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి…

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం : డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- తాళ్లూరు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు జవాబుదారీగా…

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.. 9 మందికి రూ.4.95 లక్షల ఆర్థిక సాయం అందజేసిన డా. గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- తాళ్లూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ధర్బార్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కింద మంజూరైన రూ.4,95,059 విలువైన చెక్కులను 9 మంది లబ్ధిదారులకు దర్శి టీడీపీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ…

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు,విద్యా సామాగ్రి పంపిణీ

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- చేయి చేయి కలుపుదాం ఆపదలో ఉన్న వారిని ఆదుకుందాం అనే నినాదంతో శ్రీ రామసాయిబాబా వెల్ఫేర్ సొసైటీ కందుకూరు వారి ఆధ్వర్యంలో బుధవారం సొసైటీ సభ్యుల సహకారంతో కందుకూరు పట్టణం బ్రృందావనం కాలనీలో ఉన్న ప్రభుత్వ…

వీబీజీ రామ్ జీ పై అధికారులతో మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి స్వామి సమీక్ష

తొలి శుభోదయం న్యూస్ తూర్పునాయుడుపాలెం:- జాతీయ గ్రామీణ ఉపాధి హామీ స్థానంలో కేంద్రం ప్రవేశపెట్టిన వీబీ జీ రామ్ జీ (VB-GRAMJEE) (వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్) పధకం రాష్ట్రంలో రేపటి అమలు చేయనున్న నేపథ్యంలో…