పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే కూటమి ప్రభుత్వ ద్వేయం మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :- పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి స్వామి అన్నారు. గురువారం ఒంగోలు (పేర్నమిట్ట) పొగాకు వేలం కేంద్రంలో వేలం…