MEO బాలాజీ పాఠశాలల ఆకస్మిక తనిఖీ
తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకే తూర్పు నాయుడు పాలెం ప్రాథమిక పాఠశాలను MEO 2 మహతి బాలాజీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇచ్చింది లేనిది పరిశీలించారు. విద్యార్థుల తెలుగు, ఆంగ్లం, గణిత సామర్థ్యాలను…