Author: JALAIAH

ఒంగోలులో అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి డా. స్వామి

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి చెప్పారు. శనివారం అల్లూరి సీతారామరాజు 129వ జయంతిని పురస్కరించుకుని నగరంలోని…

నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా తప్పదు… ట్రాఫిక్ నిబంధనల అమలులో కఠినంగా వ్యవహరిస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ మరియు ఇతర చట్టాలను ఉల్లంఘిస్తున్న వారిపై పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ జరిమానాలు విధిస్తున్నారు.హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్,…

కందుకూరులో ఏఎంసి చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డా.స్వామి

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. శనివారం ప్రకాశం జిల్లా కందుకూరులో ఏఎంసీ చైర్మన్…

వడ్డేపాలెం శివారులో పేకాట స్థావరంపై ఒంగోలు వన్‌టౌన్ పోలీసుల దాడి – నలుగురు పట్టివేత, నగదు స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఒంగోలు వన్‌టౌన్ సీఐ గారి ఆధ్వర్యంలో వడ్డేపాలెం శివారులో నిర్వహించిన ఆకస్మిక దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడి సందర్భంగా…

కనిగిరి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులకు సామర్థ్యాభివృద్ధి మరియు నైపుణ్య శిక్షణ కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:- స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో, నాలెడ్జ్ పార్ట్‌నర్‌గా ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ (AIILSG) సహకారంతో కనిగిరి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులకు సామర్థ్యాభివృద్ధి మరియు నైపుణ్య శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ…

జూలై 11న జాతీయ లోక్ అదాలత్ – కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి సివిల్ జడ్జి డాక్టర్ వి లీలా శ్యాంసుందరి.

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ సివిల్ జడ్జి డాక్టర్ వి. లీలా శ్యాంసుందరి మాట్లాడుతూ, ఈ నెల జూలై 11, 2026,శనివారం నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.లోక్ అదాలత్ ద్వారా సివిల్ కేసులు,…

ప్రభుత్వ ఆర్థిక అండతో కోలుకున్న చిన్నారి… తల్లిదండ్రుల్లో ఆనందం

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- ముండ్లమూరు మండలం, ఈదర గ్రామానికి చెందిన అరవింద్ జోసఫ్ రెడ్డికి అత్యవసర శస్త్రచికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ.12 లక్షలు దర్శి టిడిపి ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారి కృషితో మంజూరయ్యాయి.శుక్రవారం…

రక్తదానం చేసి మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్ బచ్చల చంద్రశేఖర్

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- కందుకూరు లో కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న ఒక రోగి కి డయాలసిస్ నిమిత్తం అత్యవసరంగా రక్తం కావాల్సి వచ్చింది. కానీ అది అత్యంత అరుదైన AB – నెగటివ్ గ్రూప్ రక్తం అవడం…

ప్రమాణ స్వీకార ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు ….

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- కందుకూరులోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో, నూతన పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం జరగనుంది. పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో కందుకూరు శాసనసభ్యులు…

దర్శి-దొనకొండ ఇండస్ట్రియల్ ఏరియాలో BDL పరిశ్రమ ఏర్పాటుకు భూసేకరణ ప్రక్రియ వేగవంతం

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ రాజబాబుతో కలిసి దర్శి-దొనకొండ ఇండస్ట్రియల్ ఏరియాను డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు పరిశీలించారు. ఈ సందర్భంగా BDL పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ, మౌలిక సదుపాయాల కల్పన,…