Category: ఆంధ్రప్రదేశ్

నాగార్జున పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నాగార్జున పబ్లిక్ స్కూల్, కందుకూరులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను దేశభక్తి, జాతీయ స్ఫూర్తి మరియు ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి,…

ప్రకాశం జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- 80 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ప్రకాశం జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు గౌరవ రాష్ట్ర సాంఘిక సంక్షేమ, విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధులు సంక్షేమం &…

గీతం స్కూల్లో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ లోని గీతం స్కూల్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రోబో చేసిన స్వాగతం మరియు స్వాతంత్య్ర దినోత్సవ స్పీచ్,స్వతంత్ర దినోత్సవ వేడుకలలో ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది.విద్యార్థులు దేశభక్తుల…

మార్కాపురంలో ఎస్వికేపి కళాశాలలో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- 80 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఎస్ వి కె పి కళాశాల ఆవరణలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం. విజయ సునీత ఐఏఎస్ గారు హాజరై పోలీస్…

శ్రీ విద్యానికేతన్ హై స్కూల్లో ఘనంగా జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- మూలగుంటపాడు లోని శ్రీ విద్యానికేతన్ హై స్కూల్లో 80వ స్వాతంత్ర దినోత్సవ ఘనంగా జరిగాయి. దేశభక్తి నాయకుల వేషధారణలో విద్యార్థులు అలరించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న స్కూల్ కరెస్పాండెంట్ సైకం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎందరో…

జువ్విగుంట గ్రామంలో జూద స్థావరంపై మార్రిపూడి పోలీసుల దాడి – 9 మంది పట్టివేత.. ₹9,690 నగదు స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- మార్రిపూడి పోలీసులు జువ్విగుంట గ్రామంలో జూదం ఆడుతున్న వారిపై దాడి నిర్వహించారు. ఈ దాడిలో జూదం ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి ₹9,690 నగదును స్వాధీనం చేసుకున్నారు.జూదం, అసాంఘిక…

శ్రీ గోదాదేవి అమ్మవారి తిరునక్షత్రం సందర్భంగా వైభవంగా కల్యాణ మహోత్సవం

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- దక్షిణ సింహాచలంగా పేరుగాంచిన శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో శుక్రవారం శ్రీ గోదాదేవి అమ్మవారి తిరునక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు, కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఉదయం 8 గంటలకు అమ్మవారికి పంచామృత స్నపనం…

”దేశభక్తిని పెంపొందిస్తూ… పచ్చదనాన్ని పంచుతూ!”

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- 80వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఒంగోలు కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజబాబు గారు , జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి గారు , DRO వెంకటరమణ గార్లతో కలసి మొక్కలు నాటే…

జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారిణులను అభినందించిన ప్రశాంతమ్మ.

తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం :- బాపట్ల జిల్లా కాజీపాలెంలో ఇటీవల జరిగిన 12వ రాష్ట్రస్థాయి అండర్-17 బాలబాలికల టెన్నిస్ బాల్ క్రికెట్ ఛాంపియన్షిప్-2026 పోటీలలో ద్వితీయ స్థానం సాధించి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన నెల్లూరు జిల్లా బాలికల…

అడుగడుగునా ప్రజా సంక్షేమం.. గడప గడపకూ ప్రగతి సందేశం!

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమంలో భాగంగా ముండ్లమూరు మండలం నూజల్లపల్లి గ్రామంలో ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం విజయోత్సవంగా కొనసాగింది.దర్శి టీడీపీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారు, టీడీపీ యువ నాయకులు డా.…