google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Category: ఆంధ్రప్రదేశ్

జరుగుమల్లి ఎక్స్‌ క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో సింగరాయకొండ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుమల్లి ఎక్స్‌ క్రాస్ రోడ్డు వద్ద ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో…

ఎన్‌.జి.పాడు మండలం ఉప్పుగుండూరు హైవేపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్యూటీ నిర్వహించిన ఒంగోలు రూరల్ సీఐ

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు,జిల్లాలో శాంతి భద్రతలు పటిష్టం చేయడం, రోడ్డు భద్రతను మరింత మెరుగుపరచడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఎన్‌.జి.పాడు మండలం ఉప్పుగుండూరు హైవేలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్యూటీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఒంగోలు…

ప్రజల మధ్యే పోలీసులు – గ్రామ భద్రతకు ప్రకాశం జిల్లా పోలీసుల‘పల్లె నిద్ర’ కార్యక్రమం

తొలి శుభోదయం ప్రకాశం:- గ్రామ స్థాయిలో శాంతి భద్రతలను మరింత పటిష్టం చేయడం, ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వెంటనే పరిష్కరించడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ అధికారులు ‘పల్లె నిద్ర’ కార్యక్రమంను అమలు…

దోర్నాల సెంటర్‌లో విజిబుల్ పోలీసింగ్ & ట్రాఫిక్ క్లియరెన్స్ చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రజల భద్రతతో పాటు ట్రాఫిక్ సజావుగా సాగేందుకు ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో దోర్నాల సెంటర్‌లో విజిబుల్ పోలీసింగ్ మరియు ట్రాఫిక్ క్లియరెన్స్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దోర్నాల పోలీస్ స్టేషన్ ఎస్ఐ సిబ్బందితో కలిసి ట్రాఫిక్…

పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న సింగరాయకొండ జనసేన నాయకులు.

తొలి శుభోదయం సింగరాయకొండ:- ఈ రోజు పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా సింగరాయకొండ పీహెచ్ సి డా: వంశుధర్, మసూద్ అలీ గారి ఆధ్వర్యంలో సింగరాయకొండ ఆర్టిసి బస్టాండ్ నందు పల్స్ పోలియో సెంటర్ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో…

నిండు జీవితంనికి రెండు చుక్కలు : సాంత్వనా సేవా సమితి డైరెక్టర్ రావినూతల జయకుమార్

తొలి శుభోదయం సింగరాయకొండ:- స్థానిక సింగరాయకొండ ఆర్టీసీ బస్టాండ్ లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో శిబిరం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సందర్భంగా సాంత్వనా సేవా సమితి డైరెక్టర్జయ కుమార్ మాట్లాడుతుఅప్పుడే పుట్టిన బిడ్డనుండి 5 సంవత్సరాల వరకు పోలియో…

క్రీస్తు మార్గం – మనందరికీ అనుసరణీయం

తొలి శుభోదయం ఒంగోలు :- ఒంగోలు అంబేద్కర్ భవనం నందు DRDA-వెలుగు ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు పాల్గొని కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు బోధించిన…

గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా విస్తృత తనిఖీలు నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు రైలులో సుమారు 07 కిలోల గంజాయి స్వాధీనం ప్రకాశం పోలీస్ లు

గంజాయి వంటి మాదక ద్రవ్యాలు సేవించినా, విక్రయించిన, రవాణా చేసినా కఠిన చర్యలు:ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఒంగోలు రైల్వే స్టేషన్‌ మరియు రైళ్లలో పోలీసులు తనిఖీలు తొలి శుభోదయం ప్రకాశం:- గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల…

ప్రకాశం జిల్లా పొన్నలూరు జడ్పీ హై స్కూల్ లో ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి డా.డీఎస్ బీవీ స్వామి

విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యకరమైన అలవాట్లు పెంపొందించేందుకే ముస్తాబు ప్రతి విద్యార్థి వ్యక్తిగత ఆరోగ్య పరిశుభ్రత పాటించాలి, వ్యక్తిగత పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా ఉంటాం వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు మన చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుందాం మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి…

వలేటివారిపాలెంలో ప్రజాదర్బార్రైతులనుంచి అర్జీలు స్వీకరించిన MLA ఇంటూరి నాగేశ్వరరావు

వీలైనంత త్వరలో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ రైతుల బాధలు అధికారులు అర్థం చేసుకోవాలి భూ సమస్యలపై ఎక్కువ దృష్టిపెట్టాలని ఆదేశం తొలి శుభోదయం కందుకూరు:- వలేటివారిపాలెం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో శనివారం ప్రజాదర్బార్ నిర్వహించగా, కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు హాజరై…