google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Category: ఆంధ్రప్రదేశ్

గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత

పరిసరాల పరిశుభ్రత సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత గ్రామాల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం / కొండపి,:- గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంపుకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత…

సీఎం.ఆర్.ఎఫ్ తో పేదల ఆరోగ్యానికి సీఎం చంద్రబాబు నాయుడు అండ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం / తూర్పునాయుడుపాలెం,:- సీఎం.ఆర్.ఎఫ్ తో పేదల ఆరోగ్యానికి సీఎం చంద్రబాబు నాయుడు అండగా నిలుస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. శుక్రవారం టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం…

​కందుకూరు BTA కార్యాలయంలో ఘనంగా బుద్ధ పూర్ణిమ వేడుకలు

తొలి శుభోదయం న్యూస్ ​కందుకూరు:- బుద్ధ పూర్ణిమను పురస్కరించుకుని కందుకూరులోని బహుజన టీచర్స్ అసోసియేషన్ (BTA) కార్యాలయంలో శ్రీ షేక్ అబ్దుల్లా ఆధ్వర్యంలో బుద్ధపూర్ణిమ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి దాసరి వీరనారాయణ అధ్యక్షత వహించారు.​ఈ సమావేశానికి ముఖ్య…

చదువుతోపాటు విజ్ఞానాన్ని పెంచుకోవాలి.విద్యార్థులకు జిల్లా కలెక్టర్ సూచ.

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- విద్యార్థులు చదువుతోపాటు విజ్ఞానం, మంచి అలవాట్లను పెంపొందించుకోవాలని మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత సూచించారు. మార్కాపురం పట్టణంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారంకిషోరివికాసం’కార్యక్రమంలోఆమెముఖ్యఅతిథిగాపాల్గొని అధికారులతో కలిసి కార్యక్రమ పోస్టర్ ను ఆవిష్కరించారు.…

విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే ఇంటూరి

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- తాజాగా విడుదలైన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో మంచి ప్రతిభ కనబరిచిన, కందుకూరులోని శ్రీ నారాయణ సంస్థల విద్యార్థులను కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు శుక్రవారం టిడిపి కార్యాలయంలో అభినందించారు..రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు సాధించిన వి.…

కిషోర్ వికాసం వేసవి కార్యక్రమం పోస్టర్ ఇనాగ్రేషన్

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ వారు కిషోర్ వికాసం వేసవి కార్యక్రమం పోస్టర్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ కిషోర్ వికాసం బాల బాలికల సాధికారత వేసవి కార్యక్రమంలో 11 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల…

శ్రీ గంగా పార్వతి సమేత మూలస్తనేశ్వర స్వామి వార్ల పునః ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా అన్నదాన సంతర్పణ – భక్తుల ప్రశంసలు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంసోమరాజుపల్లి గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నడుమ శ్రీ గంగా పార్వతి సమేత మూలస్తనేశ్వర స్వామి వార్ల పునః ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ మహోత్సవం సందర్భంగా గ్రామ ప్రజలు,…

కార్మికుల పర్వదినం మేడే సందర్భంగా జరుగుమల్లి మరియు చింతరపాలెం గ్రామంలో జండా ఎగరవేసిన సిపిఎం నాయకులు

తొలి శుభోదయం న్యూస్ జరుగుమల్లి మండలం :- కార్మికుల పర్వదినం మేడే సందర్బంగా జరుగుమల్లి మండలం, చింతలపాలెం గ్రామం, జరుగుమల్లి గ్రామాలలో సీపీఎం ఆధ్వర్యంలో ఎర్ర జెండాలను ఎగుర వేయటం జరిగింది.ఈ సందర్బంగా సీపీఎం మండల కన్వీనర్ వేసుపోగు మోజెస్ మోజెస్…

పొన్నలూరులో ఘనంగా మే డే వేడుకలు

తొలి శుభోదయం న్యూస్ పొన్నలూరు:- అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా పొన్నలూరులో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ జిల్లా నాయకురాలు వై. సత్యవతి జండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సిఐటియు…

కార్మికులు కార్మిక చట్టాలపైన విధిగా అవగాహన కలిగి ఉండాలి.

మేడే సందర్భంగా మండల న్యాయ సేవాధికారి సంఘం ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు. తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- అంతర్జాతీయ కార్మిక దినోత్సవంమేడే సందర్భంగా కందుకూరు మండల న్యాయ సేవ అధికారసంఘం ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు…