దర్శి పట్టణం 8వ వార్డులో రూ.43.20 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధి పనులను ప్రారంభించిన దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ.
తొలి శుభోదయం న్యూస్ దర్శి:- ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “విధ్వంసం నుంచి వికాసం వైపు దర్శిని తీసుకెళ్లడమే మా లక్ష్యం. మౌలిక సదుపాయాల అభివృద్ధి, తాగునీటి సమస్యల పరిష్కారం, విద్యా మరియు ఉపాధి అవకాశాల విస్తరణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి…