Category: ఆంధ్రప్రదేశ్

మల్లవరం గ్రామం నందు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా

తొలి శుభోదయం న్యూస్ మద్దిపాడు:- ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం గ్రామం నందు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ కృష్ణదేవరాయ కాపు సేవా సంఘం తరుపున ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై,…

ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఆదివారం “Sunday’s on Cycle” కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీస్ లు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం. పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు,ఐపీఎస్.,గారి ఆదేశాల మేరకు ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఆదివారం “Sunday’s on Cycle” కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, పోలీస్…

గంజాయి కేసుల్లో పాత నిందితులు, వినియోగదారులు, విక్రేతలకు కౌన్సెలింగ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐ.పి.ఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లాలో గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల నిర్మూలన లక్ష్యంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు ముమ్మర చర్యలు…

భారీ కార్డన్ & సెర్చ్ ఆపరేషన్… సింగరాయకొండలో పోలీసులు కట్టుదిట్టమైన తనిఖీలు!

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లా సింగరాయకొండ సబ్‌డివిజన్ పరిధిలో నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా డీఎస్పీ గారి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించబడింది. ఈ ప్రత్యేక తనిఖీలు బాలిరెడ్డి…

బౌద్ధం మతం కాదు, జ్ఞానవంతమైన జీవన విధానం

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- బౌద్ధ వక్తలు.2570వ బుద్ధ పౌర్ణమి కార్యక్రమం బౌద్ధ ధర్మ ప్రచార కేంద్రం ఆధ్వర్యంలో మంచి పుస్తకం షాపు ఒంగోలు నందు వైశాఖ పౌర్ణమి రోజున ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న విశ్రాంత డిప్యూటీ కలెక్టర్…

పల్లెనిద్ర” కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు

తొలి శుభోదయం న్యూస్ కొత్తపట్నం:- గ్రామస్థాయిలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వెంటనే పరిష్కరించేందుకు “పల్లెనిద్ర” కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు చేపట్టారు. కొత్తపట్నం మండలంలోని కె.పల్లెపాలెం గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే…

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి

తొలి శుభోదయం న్యూస్ కందుకూరి :- శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి పురస్కరించుకుని, నేడు మన కందుకూరు ప్రాంత ప్రజల ఇష్టదైవం, ప్రముఖ పుణ్యక్షేత్రం మాలకొండపై శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా…

మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగింది. సుమారు 1.91 కోట్ల రూపాయల నుడా (NUDA) నిధులతో 3, 16, 20, 22, 24, 25, 26 మరియు 30వ…

సర్వేలు త్వరగా పూర్తి చేయాలి — ఎంపీడీవో వీరభద్రాచారి

తొలి శుభోదయం న్యూస్ కంభం:-. మార్కాపురం జిల్లా కంభం మండలం ఎంపీడీఓ టివీరభద్రచారి శనివారం కందులాపురం 2,3 స్వర్ణ గ్రామాలను సందర్శించారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పెండింగ్ లో ఉన్న సర్వేల వివరాలను సిబ్బంది ఎంపీడీవో కు తెలియజేశారు.…

ఉమాదేవికి ఘన సన్మానం – జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పురస్కారం

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- SSC 2026 ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన గిద్దలూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని ఉమాదేవికి విజయోత్సవ అభినందన సభలో ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజా…