Category: ఆంధ్రప్రదేశ్

కామూరి రమణారెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ బెస్తవారిపేట:- మార్కాపురం జిల్లా బెస్తవారిపేట మండలం పుట్టికాయగుళ్ల గ్రామంలో శ్రీ గంగాభవాని నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు తిరిగి కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తుల కొరకు వైసిపి నాయకులు…

మట్టిలో మాణిక్యం – ఉమాదేవి అద్భుత విజయం

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- పేద రైతు కుటుంబంలో జన్మించిన సి. ఉమాదేవి తన ప్రతిభతో అందరి ప్రశంసలు అందుకుంది. గిద్దలూరు ప్రభుత్వ బీసీ హాస్టల్‌లో( కోట గడ్డ వీధి)ఉంటూ గిద్దలూరు ప్రభుత్వ బాలికల జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఆమె,…

ఉలవపాడులో శ్రీ వేణుగోపాలస్వామి నూతన రథం ట్రయిల్ రన్ పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు:- ఉలవపాడులోని శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానానికి చెందిన రధం శిధిలావస్థకు చేరుకోగా… రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 80 లక్షల రూపాయల నిధులతో కొత్తగా రథాన్ని తయారు చేయించారు. ప్రస్తుతం స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతుండగా… ఈనెల…

“ప్రజా దర్బార్” కార్యక్రమంలో దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి పట్టణంలోని టిడిపి కార్యాలయంలో నిర్వహించిన “ప్రజా దర్బార్” కార్యక్రమంలో దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొని ప్రజలు మరియు పార్టీ కార్యకర్తల నుండి వినతులు స్వీకరించారు.ప్రజల సమస్యలను ఆలకించి సంబంధిత అధికారులతో…

గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత

పరిసరాల పరిశుభ్రత సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత గ్రామాల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం / కొండపి,:- గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంపుకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత…

సీఎం.ఆర్.ఎఫ్ తో పేదల ఆరోగ్యానికి సీఎం చంద్రబాబు నాయుడు అండ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం / తూర్పునాయుడుపాలెం,:- సీఎం.ఆర్.ఎఫ్ తో పేదల ఆరోగ్యానికి సీఎం చంద్రబాబు నాయుడు అండగా నిలుస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. శుక్రవారం టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం…

​కందుకూరు BTA కార్యాలయంలో ఘనంగా బుద్ధ పూర్ణిమ వేడుకలు

తొలి శుభోదయం న్యూస్ ​కందుకూరు:- బుద్ధ పూర్ణిమను పురస్కరించుకుని కందుకూరులోని బహుజన టీచర్స్ అసోసియేషన్ (BTA) కార్యాలయంలో శ్రీ షేక్ అబ్దుల్లా ఆధ్వర్యంలో బుద్ధపూర్ణిమ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి దాసరి వీరనారాయణ అధ్యక్షత వహించారు.​ఈ సమావేశానికి ముఖ్య…

చదువుతోపాటు విజ్ఞానాన్ని పెంచుకోవాలి.విద్యార్థులకు జిల్లా కలెక్టర్ సూచ.

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- విద్యార్థులు చదువుతోపాటు విజ్ఞానం, మంచి అలవాట్లను పెంపొందించుకోవాలని మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత సూచించారు. మార్కాపురం పట్టణంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారంకిషోరివికాసం’కార్యక్రమంలోఆమెముఖ్యఅతిథిగాపాల్గొని అధికారులతో కలిసి కార్యక్రమ పోస్టర్ ను ఆవిష్కరించారు.…

విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే ఇంటూరి

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- తాజాగా విడుదలైన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో మంచి ప్రతిభ కనబరిచిన, కందుకూరులోని శ్రీ నారాయణ సంస్థల విద్యార్థులను కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు శుక్రవారం టిడిపి కార్యాలయంలో అభినందించారు..రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు సాధించిన వి.…

కిషోర్ వికాసం వేసవి కార్యక్రమం పోస్టర్ ఇనాగ్రేషన్

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ వారు కిషోర్ వికాసం వేసవి కార్యక్రమం పోస్టర్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ కిషోర్ వికాసం బాల బాలికల సాధికారత వేసవి కార్యక్రమంలో 11 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల…