Category: ఆంధ్రప్రదేశ్

కంభం పట్టణంలో స్క్రాప్ దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు – అనుమానాస్పద వస్తువులు కొనుగోలు చేయవద్దని పోలీసుల హెచ్చరిక

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- కంభం పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ గారి ఆధ్వర్యంలో కంభం పట్టణంలోని ఇనుప స్క్రాప్ కొనుగోలుదారులు, స్క్రాప్ వ్యాపారులు మరియు స్క్రాప్ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా దుకాణాల్లో ఉన్న స్క్రాప్ సామగ్రిని క్షుణ్ణంగా…

పొగాకు గిట్టుబాటు ధర కోసం జూలై 29 టంగుటూరు టోల్ ప్లాజా వద్దజరుగు జాతీయ రహదారుల దిగ్బంధనం కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు గిట్టుబాటు ధర కొనుగోలు చేయటం కోసం 1000 కోట్ల రూపాయల కేటాయించి కేజీ పొగాకు 250కి తగకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై…

ఉచిత వైద్య శిబిరంలో 185 మంది కార్మికులకు వైద్య సేవలు

తొలి శుభోదయం న్యూస్ జరుగుమల్లి:- ప్రకాశం జిల్లా, జరుగుమల్లి మండలం,జరుగుమల్లి గ్రామంలోని మున్నంగి సీ ఫుడ్స్ ఫ్యాక్టరీలో డి ఎం హెచ్ ఓ డిపార్ట్మెంట్ మరియు మత్స్యశాఖ సహకారంతో సార్డ్స్ – శ్రీంప్ సైనర్జీ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత వైద్య…

రోడ్డు భద్రత, సైబర్ సెక్యూరిటీ, మాదకద్రవ్యాల నివారణ, మహిళలు–చిన్నారుల రక్షణపై మార్కాపురం జిల్లా పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు,మార్కాపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ప్రజలకు రోడ్డు భద్రత, సైబర్ సెక్యూరిటీ, మాదకద్రవ్యాల నివారణ, మహిళల భద్రత, పోక్సో (POCSO) చట్టం, మహిళలు మరియు చిన్నారులపై జరిగే…

తొమ్మిదవ రోజుకు చేరిన దస్తావేజు లేఖర్ల ధర్నా – మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ సంఘీభావం

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం :- రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్లు చేపట్టిన నిరవధిక ధర్నా మంగళవారం తొమ్మిదవ రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ దస్తావేజు లేఖర్లు ఆందోళనను కొనసాగించారు.ఈ సందర్భంగా ధర్నా శిబిరాన్ని…

యడ్రపల్లి అటవీ ప్రాంతంలో జూదంపై పోలీసుల దాడి – ఐదుగురు పట్టివేత, రూ.25,000 నగదు స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు,వై.పాలెం సీఐ గారి ఆధ్వర్యంలో, వై.పాలెం ఎస్‌ఐ గారు మరియు పుల్లలచెరువు ఎస్‌ఐ గారి బృందం సంయుక్తంగా యడ్రపల్లి అటవీ ప్రాంతంలో నిర్వహిస్తున్న జూదంపై ఆకస్మిక దాడి…

పొగాకు రైతుల నిరసన కార్యక్రమంపై రైతు సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :- పొగాకు రైతులు చేపట్టనున్న నిరసన కార్యక్రమం నేపథ్యంలో, మంగళవారం జిల్లా పోలీస్ క్యాంపు కార్యాలయంలో రైతు సంఘాల నాయకులతో జిల్లా ఎస్పీ గారు మరియు పోలీసు అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా…

వైభవంగా జరుగుతున్న అన్న ప్రసాద వినియోగం

తొలి శుభోదయం న్యూస్ కామేపల్లి:- కొండపి నియోజకవర్గం కామేపల్లి లో వెలసిన శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారి ఆలయం లో ఆషాడ మాసం మంగళవారం సందర్భంగా పోలేరమ్మ తల్లి అమ్మవారు శాకాంబరీ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఈవో బైరాగి చౌదరి…

డ్రోన్ నిఘాతో అక్రమాలకు చెక్ – ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో పోలీసుల విజిబుల్ పోలీసింగ్

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు చట్టవ్యతిరేక కార్యకలాపాల అరికట్టే లక్ష్యంతో అత్యాధునిక డ్రోన్ సాంకేతికతను వినియోగిస్తూ ప్రత్యేక డ్రోన్…

ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన, విద్యార్థి విభాగాల భారీ నిరసన ర్యాల

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :- డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని, నిరుద్యోగ భృతి వెంటనే అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్…