Category: జాతీయం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం

తొలి శుభోదయం న్యూస్ :- పశ్చిమ బెంగాల్‌ తొలి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరి గిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర…

మాజీ ప్రధాన మంత్రి చంద్రశేఖర్ 100వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన శ్రీ బీద మస్తాన్ రావు యాదవ్

తొలి శుభోదయం న్యూస్ న్యూఢిల్లీ:- మాజీ ప్రధాన మంత్రి చంద్రశేఖర్ గారి 100వ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు శ్రీ బీద మస్తాన్ రావు యాదవ్ పాల్గొని ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా…

అధికార పీఠంపై 25 ఏళ్లు… ప్రధాని మోదీకి సెల్యూట్ చేస్తున్నా: మంత్రి నారా లోకేశ్

తొలి శుభోదయం న్యూస్ :- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత రాజకీయ చరిత్రలో ఒక కొత్త రికార్డు సృష్టించారు. దేశంలో సుదీర్ఘకాలం పాటు ప్రభుత్వాధినేతగా పనిచేసిన వ్యక్తిగా ఆయన నిలిచారు. 25 ఏళ్లుగా ఆయన అధికార పీఠంపై ఉన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా…

ఉపాధి హామీ పథకానికి కొత్త పేరు – సంవత్సరానికి 120 రోజుల పనికి కేంద్రం ఆమోదం

తొలి శుభోదయం :- కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి సంబంధించిన కీలక నిర్ణయాన్ని తీసుకుంది. దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న ఈ పథకానికి పేరుమార్పునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇకపై ఇది “పూజ్య బాపు గ్రామీణ ఉపాధి హామీ పథకం” పేరుతో…

అయ్యప్పని దర్శించుకున్న తొలి రాష్ట్రపతి

తొలి శుభోదయం :- కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి వారిని రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము దర్శించుకున్నారు. బుధవారం ఉదయం పంబ నుంచి ఇరుముడితో ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతిక.. అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాల…

రిజర్వ్ బోగీలో ఉచిత ప్రయాణం.. బాత్రూమ్‌కి కూడా వెళ్లలేకపోయారు.. తమ కష్టాలను వీడియోగా విడుదల చేసిన మహిళలు!

చెన్నై: గత కొన్ని సంవత్సరాలుగా రైలు ప్రయాణాలలో రిజర్వ్ చేయబడిన బోగీలను ఉత్తర భారత ప్రజలు ఆక్రమించుకోవడం సర్వసాధారణంగా మారింది. ఈ నేపథ్యంలో, ఎర్నాకుళం నుండి కాట్పాడికి రిజర్వేషన్ బోగీలో ప్రయాణించిన ముగ్గురు మహిళలు, ఓపెన్ టికెట్ (సాధారణ టికెట్) తీసుకొని…