కంభం బస్సు స్టాండులో మంచినీటి చలివేంద్రం ప్రారంభం చేసిన ఎమ్మెల్యే ముత్తుముల
తొలి శుభోదయం న్యూస్ కంభం:- మార్కాపురం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఈరోజు సోమవారం కంభం ఆర్టీసీ బస్టాండ్ వద్ద కంభం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కంభం మండలం అధికారులు, పోలీస్ అధికారులు,కంభం…