రాజ్యాంగ ఫలితాలు చివరి పేద వాడికి చేరినప్పుడే అంబేత్కర్ ఆశయం సిద్ధిస్తుంది. సింగరాయకొండ తహసీల్దార్ రాజేష్ పిలుపు.
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- భారత దేశం లో బానిస పాలన పోయి ప్రజాస్వామ్య వ్యవస్థ లో స్వయం పాలన చేపట్టి ప్రత్యేక రాజ్యాంగాన్ని అమలు చేయడం ఆఫలాలు చివరి పేదవాడి వరకు చేరితేనే డా బాబా సాహెబ్ అంబేత్కర్ ఆశయం…