అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలం మంజూరు చేయాలి
తొలి శుభోదయం న్యూస్ బేస్తవారిపేట :- అర్హులైన పేదలందరికీ ఇల్లు, ఇంటి స్థలం, సాగుభూమి మంజూరు చేయాలని ఏపీ రైతు సంఘం గిద్దలూరు నియోజకవర్గ కార్యదర్శి ఢాకాల పుల్లయ్య, సీపీఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి ఊరుమార్పు జోషఫ్ లు ప్రభుత్వాన్ని డిమాండ్…