కనుమళ్ళ గ్రామ శివారులో జూదం ఆడుతున్న ముగ్గురిని పట్టుకున్న పోలీసులు – రూ.7,600 నగదు, ప్లేయింగ్ కార్డులు స్వాధీనం
ప్రకాశం జిల్లా సింగరాయకొండ పోలీసులు కనుమళ్ళ గ్రామ శివారులో జూదం నిర్వహిస్తున్నారనే సమాచారంతో దాడి నిర్వహించారు. ఈ దాడిలో జూదం ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.వారి వద్ద నుంచి జూదానికి ఉపయోగిస్తున్న రూ.7,600 నగదు మరియు ప్లేయింగ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జూదం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *