సింగరాయకొండలో రూ.47 లక్షలతో సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం మరమ్మతులు.. పనులను పరిశీలించిన మంత్రి డోలా
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, వసతి గృహాల్లో చదువుకునే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించడమే తమ లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు.శనివారం…