google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Author: JALAIAH

సింగరాయకొండలో రూ.47 లక్షలతో సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం మరమ్మతులు.. పనులను పరిశీలించిన మంత్రి డోలా

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, వసతి గృహాల్లో చదువుకునే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించడమే తమ లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు.శనివారం…

ఆంధ్రప్రదేశ్ టీమ్ ఓపెన్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో సింగరాయకొండ క్రీడాకారుడి ప్రతిభ

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- జూన్ 17న చీరాలలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ టీమ్ ఓపెన్ చెస్ ఛాంపియన్‌షిప్ పోటీలలో సింగరాయకొండకు చెందిన ప్రముఖ చెస్ క్రీడాకారుడు సయ్యద్ షఫీజ్ ప్రతిభ చాటారు. ప్రకాశం జిల్లా తరఫున పోటీల్లో పాల్గొన్న షఫీజ్ మొత్తం…

అన్నదాత ముఖంలో ఆనందమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అన్నదాత ముఖంలో ఆనందం చూడటమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. శనివారం సింగరాయకొండ…

పరిశుభ్రత – పౌష్టికాహారంపై ప్రత్యేక దృష్టి: డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- ముండ్లమూరు మండలం శంకరాపురం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు.పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు అందిస్తున్న ఆహారం నాణ్యతతో పాటు కేంద్రంలోని పరిశుభ్రత, మరుగుదొడ్లు, పరిసరాలను పరిశీలించి అధికారులకు సూచనలు…

అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం కింద 2026–27 సంవత్సరానికి సంబంధించిన తొలి విడత సాయాన్ని కూటమి ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసిన సందర్భంగా దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలం శంకరాపురం గ్రామంలో నిర్వహించిన…

రైతులకు ప్రతిస్థాయిలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలుస్తోందని జిల్లా కలెక్టర్ శ్రీ.పి.రాజాబాబు

తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు :- రైతులకు ప్రతిస్థాయిలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలుస్తోందని జిల్లా కలెక్టర్ శ్రీ.పి.రాజాబాబు చెప్పారు. ‘ అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ ‘ పథకంలో భాగంగా 2026 – 27 సంవత్సరంలో అర్హులైన…

IIT తిరుపతి లో యువకుడికి సీటు.

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు :- గిద్దలూరు నగర పంచాయతీ సొసైటీ కాలనీకి చెందిన కోడమల సువర్ణరాజ్,అర్పణగ్రెస్ కుమారుడు సైమన్ కి ప్రక్యాతిగాంచిన ఐఐటి తిరుపతి నందు మెకానికల్ ఇంజనీరింగ్ లో సీటు సాదించిన శుభసంధర్భంగా గిద్దలూరు నియోజకవర్గ ఇంచార్జ్ కె.…

జిల్లా లో పోలింగ్ బూతులు పెరిగాయి ..ఇంచార్జి DRO మాధురి లత

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ప్రకాశంజిల్లా జిల్లా ఒంగోలు లోని కలెక్టరెట్ నందు గల DRO గారి చాంబర్ లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సభ్యులతో సమావేశం జరిగింది, జిల్లా ఇంచార్జి DRO మాధురి లత గారి ఆధ్వర్యంలో జరిగింది,…

TRR ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ‘యోగాంధ్ర’ కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- TRR ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), కందుకూరు వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ‘యోగాంధ్ర (Yogandhra)’ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. “యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ (Yoga for Healthy Ageing)” అనే…

ఒంగోలు నగరంలో స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ (SASA) కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ నగరంలో పరిశుభ్రత, పచ్చదనం, పర్యావరణ పరిరక్షణ మరియు ప్రజల భాగస్వామ్యంతో నగర అభివృద్ధి లక్ష్యాలపై అందరకి అవగాహన వుండాలి అన్ని తెలియజేసారు. స్వచ్ఛమైన, సుందరమైన ఒంగోలు నిర్మాణం ద్వారానే స్వర్ణ…