google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Author: JALAIAH

స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు విజయ వంతంగా నిర్వహించాలి.

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధికారులు,ధర్మ కర్తల మండలి కి పిలుపు. తొలి శుభోదయం న్యూస్ తూర్పు నాయుడుపాలెం:- తీర ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన శ్రీ యోగానంద లక్ష్మి నారసింహ శ్రీ వరాహ…

166 అంగన్వాడి కేంద్రాలకు ఎలక్ట్రిక్ ఇండక్షన్ కుక్కర్లు – వినియోగంపై అవగాహన కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ కొండేపి :- కొండేపి శ్రీ సంక్షేమ కార్యాలయంలో సెక్టార్ పరిధిలోని మండలాలకు చెందిన 166 అంగన్వాడి కేంద్రాలకు మంజూరైన ఇండక్షన్ కుక్కర్ల వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ & సీడీపీఓ సుశీల దేవి,…

మాలకొండలో యోగాంధ్ర వేడుకలు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- యోగాంధ్ర – 2026 కార్యక్రమంలో భాగంగా… ప్రముఖ పుణ్యక్షేత్రం వలేటివారిపాలెం మాలకొండలో శనివారం వేడుకలు నిర్వహించారు.ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు, నియోజకవర్గ టిడిపి పరిశీలకురాలు శ్రావణి రెడ్డి, ఈవో శ్రీనివాసరెడ్డి, పలువురు అధికారులు, నాయకులు వేడుకలను…

ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం చింతలపాలెంలో స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డా.స్వామి

తొలి శుభోదయం న్యూస్ జరుగుమల్లి:- గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత నిస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. శనివారం ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం చింతలపాలెంలో స్వచ్ఛ ఆంధ్ర…

ఘనంగా జరిగిన దివి శివరాం 76వ జన్మదిన వేడుకలు….

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు నియోజకవర్గానికి అభివృద్ధి , పేద ప్రజలకు సంక్షేమ పథకాలను పరిచయం చేసిన మహోన్నతమైన వ్యక్తి , కార్యకర్తలకు కష్టం వచ్చిందంటే తన కష్టంగా భావించి అండగా నిలబడటం మాత్రమే తెలిసిన గొప్ప నాయకులు ,…

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ విశేష ఫలితాలను ఇస్తోందని జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ప్రజా సమస్యలను సత్వరంగా పరిష్కరించి ప్రజల సంతృప్తి స్థాయిని పెంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నియోజకవర్గ స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ విశేష ఫలితాలను ఇస్తోందని జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు…

తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- కందుకూరు మున్సిపాలిటీ పరిధిలోని శివారు ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా కీలక అడుగు వేశాము.రూ. 50.75 కోట్ల వ్యయంతో అమృత్ 2.0 మరియు UIDF పథకాల కింద…

ఒంగోలులో 50 మంది దివ్యాంగులకు ఉచిత మూడు చక్రాల స్కూటీల పంపిణీ

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దివ్యాంగుల సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ఒంగోలులో 50 మంది దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల స్కూటీ వాహనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు మరియు…

శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి రూ.90 వేల విలువైన ఏసీ విరాళంగా అందజేసిన భక్త దంపతులు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- దక్షిణ సింహాచలంగా ప్రసిద్ధి చెందిన పాత సింగరాయకొండలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి నెల్లూరుకు చెందిన భక్తులు ఆసోది దినకర్ రెడ్డి, ఆయన ధర్మపత్ని జయమాధవి రూ.90 వేల విలువైన ఎయిర్ కండీషనర్…

యోగాంధ్ర కార్యక్రమానికి విశేష స్పందన.. గాంధీ పార్కులో భారీగా యోగా సాధన చేసిన మహిళలు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘యోగాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఒంగోలు నగరంలోని గాంధీ పార్కులో నిర్వహించిన యోగా సాధన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. స్వయం సహాయక సంఘాల…