Author: JALAIAH

దేశ నిర్మాణంలో మేము భాగస్వాములం..‘అనునేను’లో విద్యార్థుల ఆకాంక్షలు

తొలి శుభోదయం న్యూస్ కంభం:- దేశ నిర్మాణంలో ప్రతి విద్యార్థి తనవంతు పాత్ర పోషించాలనే స్ఫూర్తిని పెంపొందించేందుకు పాఠశాలల్లో నిర్వహిస్తున్న ‘అనునేను’ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని ఎంఈవో అబ్దుల్‌ సత్తార్‌ సూచించారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘పార్ట్నర్స్‌ ఇన్‌ నేషన్‌…

కోవూరు MRO కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన పట్టాదారు పాసుపుస్తకాలు, ఇళ్ల పట్టాల పంపిణీ

తొలి శుభోదయం న్యూస్ కొవ్వూరు నియోజకవర్గం:- కోవూరు MRO కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన పట్టాదారు పాసుపుస్తకాలు, ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని 939 మంది రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను, 50 మంది పేదలకు ఇళ్ల పట్టాలను అందించాను.కోవూరు…

పొదుపు నీటి వినియోగంతో.. చివరి ఆయకట్టు వరకు సాగునీరు!

తొలి శుభోదయం న్యూస్ కొవ్వూరు నియోజకవర్గం :- నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన IAB సమావేశంలో కోవూరు రైతుల సాగునీటి అవసరాలపై చర్చించాను.కోవూరులో సుమారు లక్ష ఎకరాల సాగుకు సెప్టెంబర్ 30 వరకు నీరు అందించాలని కోరాను. నీటిని పొదుపుగా వినియోగిస్తూ…

తన్నీరు జయమ్మ గారి మృతికి సంతాపం తెలియజేసిన మదాసి వెంకయ్య

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ మండలం, కలికివాయ గ్రామం నందు… తన్నీరు జయమ్మ గారు ఈరోజు మరణించిన విషయం స్థానిక నాయకులు తెలుపగా… కీ||శే|| తన్నీరు జయమ్మ గారి పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించి సంతాపం తెలియజేసి…

దొర్నాల మండలం యడవల్లి గ్రామంలో దొర్నాల పోలీసుల జూదంపై దాడి – 12 మంది అరెస్ట్

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- దొర్నాల మండలం యడవల్లి గ్రామంలో దొర్నాల పోలీసులు జూద స్థావరంపై దాడి నిర్వహించారు. ఈ దాడిలో జూదానికి పాల్పడుతున్న 12 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.వారి వద్ద నుంచి ₹3,200 నగదు, 8 సెల్‌ఫోన్లు…

జ్ఞాన జ్యోతి అంగన్వాడీ కార్యకర్తల రెండో రోజు శిక్షణ

తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:- గుడ్లూరు మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలకు జ్ఞాన జ్యోతి శిక్షణా కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు TLM మరియు ఆర్ఎల్ఎం గురించి తెలియజేయడమైనది. ఆర్ ఎల్ ఎం అంటే రిమోట్ లెర్నింగ్ మెసేజ్. కోవిడ్ 19 కారణంగా…

ప్రజా గాయకుడు గద్దర్ చిరస్మరణీయుడు .

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- ప్రజా గాయకుడు సామాజిక చైతన్యమై ఎగసిన విప్లవ కెరటం ప్రజల గుండెల్లో నిలిచిన అమర గాయకుడు గద్దర్ చిరస్మరణీయుడిగా ప్రజా బహుళయంలో నిలిచిపోతారని మూడవ వర్ధంతి సభలో మాట్లాడిన వక్తలు అభిప్రాయపడ్డారు. కందుకూరు పట్టణంలోని…

పెదరికట్ల గ్రామ శివార్లలో బహిరంగ మద్యం సేవించడం, జూదంపై కేకేమిట్ల పోలీసుల డ్రోన్ నిఘా

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా పెదరికట్ల గ్రామ శివార్లలో బహిరంగంగా మద్యం సేవించడం మరియు జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు కేకేమిట్ల పోలీసులు డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహించారు.డ్రోన్ కెమెరాల ద్వారా అనుమానాస్పద ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తూ,…

రాయితీపై పశువుల దాణ పంపిణీ

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- 50% రాయితీపై ప్రభుత్వం అందజేస్తున్న పశువుల దాణను పాడి రైతులు రైతులు ఉపయోగించుకోవాలని సింగరాయకొండ పశు వైద్యాధికారి డాక్టర్ యన్ హజరత్ తెలిపారు.బుధవారం రైతులకు దాణను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ…

పోలీసుల సేవలను అభినందించిన బాధితులు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను గుర్తించి సంబంధిత యజమానికి అప్పగించిన మార్కాపురం రూరల్ పోలీసులు – పోలీసుల సేవలను అభినందించిన బాధితులు ప్రకాశం జిల్లా మార్కాపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను…