దేశ నిర్మాణంలో మేము భాగస్వాములం..‘అనునేను’లో విద్యార్థుల ఆకాంక్షలు
తొలి శుభోదయం న్యూస్ కంభం:- దేశ నిర్మాణంలో ప్రతి విద్యార్థి తనవంతు పాత్ర పోషించాలనే స్ఫూర్తిని పెంపొందించేందుకు పాఠశాలల్లో నిర్వహిస్తున్న ‘అనునేను’ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని ఎంఈవో అబ్దుల్ సత్తార్ సూచించారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘పార్ట్నర్స్ ఇన్ నేషన్…