కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన కార్యకర్తల కుటుంబాలకు టీడీపీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది.
తొలి శుభోదయం న్యూస్ తూర్పు నాయుడుపాలెం :- ప్రకాశం జిల్లా తూర్పు నాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో ఇటీవల మృతి చెందిన కొండపి నియోజకవర్గానికి చెందిన నలుగురు టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున కార్యకర్తల సంక్షేమ బీమా చెక్కులను…