Author: JALAIAH

కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన కార్యకర్తల కుటుంబాలకు టీడీపీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది.

తొలి శుభోదయం న్యూస్ తూర్పు నాయుడుపాలెం :- ప్రకాశం జిల్లా తూర్పు నాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో ఇటీవల మృతి చెందిన కొండపి నియోజకవర్గానికి చెందిన నలుగురు టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున కార్యకర్తల సంక్షేమ బీమా చెక్కులను…

అరవెళ్లిపాడు గ్రామంలో దొనకొండ పోలీసుల జూదంపై దాడి – ఐదుగురు అరెస్ట్

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా దొనకొండ మండలం అరవెళ్లిపాడు గ్రామంలో దొనకొండ పోలీసులు జూదంపై దాడి నిర్వహించారు. ఈ దాడిలో జూదానికి పాల్పడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 4 మొబైల్…

మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు కార్యకర్తల భీమా చెక్కులు అందజేసిన మంత్రి డా.స్వామి

తొలి శుభోదయం న్యూస్ తూర్పు నాయుడుపాలెం :- టీడీపీ కార్యకర్తల త్యాగాలు వెలకట్టలేనివని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఇటీవల మరణించిన కొండపి నియోజకవర్గం పొన్నలూరు మండలం చెన్నిపాడు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త…

​స్వాతంత్య్ర దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో, ప్రజా భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించాలి: ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజా బాబు.

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- దేశ ​80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జిల్లా వ్యాప్తంగా ముందస్తుగా అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించాలని కలెక్టర్ శ్రీ.పి. రాజాబాబు పిలుపునిచ్చారు. మంగళవారం ప్రకాశం భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేవలం…

తూర్పు నాయుడుపాలెం క్యాంప్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి డా. స్వామి

తొలి శుభోదయం న్యూస్ తూర్పు నాయుడుపాలెం :- గయాల్, అసైన్డ్ భూముల సమస్యల పరిష్కరానికి కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం టంగుటూరు మండలం తూర్పు…

అమరావతి ఛాంపియన్‌షిప్ చెస్‌లో సింగరాయకొండ క్రీడాకారుల సత్తా.. మాహియా ఫస్ట్, షఫీజ్ సెకండ్

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- అమరావతి ఛాంపియన్‌షిప్ చెస్ సెలక్షన్స్‌లో సింగరాయకొండకు చెందిన సయ్యద్ మాహియా, సయ్యద్ షఫీజ్ ప్రతిభ కనబరిచి సత్తా చాటారు.శాప్ ప్రకాశం ఆధ్వర్యంలో ఒంగోలులోని ఆనంద్ మినీ స్టేడియంలో మంగళవారం నిర్వహించిన అమరావతి ఛాంపియన్‌షిప్ చెస్ సెలక్షన్స్‌లో…

జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే జాప్ లక్ష్యం జాప్ నేతలు ఉప్పల్ లక్ష్మణ్, రవితేజ..

తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:- రాష్ట్రంలోని పాత్రికేయులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం చేస్తామని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉప్పల్ లక్ష్మణ్, అధ్యక్షులు రవితేజ స్పష్టం చేశారు. రాష్ట్ర అధ్యక్షులు రవితేజ అధ్యక్షతన నెల్లూరు…

యువ నాయకులు శ్రీ వై.వి విక్రాంతరెడ్డి గారి “జన్మదిన వేడుకలు” ఘనంగా నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేసిన వైవి భద్రారెడ్డి డాక్టర్ మాదాసి వెంకయ్య.

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- రాజ్యసభ సభ్యులు MP, పెద్దలు, గౌ. శ్రీ వై.వి సుబ్బారెడ్డి గారి కుమారులు… యువ నాయకులు శ్రీ వై.వి విక్రాంత్ రెడ్డి గారి “జన్మదిన వేడుకలు” పెద్దలు, గౌరవనీయులు శ్రీ వై.వి భద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో…

కస్తూర్బా గాంధీ బాలికల ఉన్నత పాఠశాలలో మహిళా భద్రత, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, సైబర్ నేరాలపై అవగాహన

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పామూరు ఎస్‌ఐ గారు కస్తూర్బా గాంధీ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళలు, బాలికల భద్రత, గుడ్ టచ్–బ్యాడ్…

ప్రకాశం జిల్లా సింగరాయకొండలో మత్స్యకారులకు ట్రాన్స్‌పాండర్లను పంపిణీ చేసిన మంత్రి డా. స్వామి

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- ​సముద్రంలో వేటకు వెళ్లే ప్రతీ మత్స్యకారుడి ప్రాణ రక్షణ, వారి కుటుంబాల ఆర్థిక అభ్యున్నతే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి…