google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Author: JALAIAH

రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు ముందస్తుగా అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ

రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా రాక నేపధ్యంలో అత్యంత పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు: మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం :- ఈ నెల 27వ తేదీ న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి…

గిరిజన గురుకుల ప్రధాన కార్యాలయం తాడేపల్లి వారి లీలలు

గత పది పదిహేను సంవత్సరాల నుండి పని చేస్తున్నా ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులకు తాడేపల్లి గిరిజన గురుకుల హెడ్ ఆఫీస్ వారు గిరిజన గురుకుల పాఠశాలలో పని చేసే ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం చేస్తున్నట్లు ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు…

గిరిజన గురుకుల ప్రధాన కార్యాలయం తాడేపల్లి వారి లీలలు

గత పది పదిహేను సంవత్సరాల నుండి పని చేస్తున్నా ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులకు తాడేపల్లి గిరిజన గురుకుల హెడ్ ఆఫీస్ వారు గిరిజన గురుకుల పాఠశాలలో పని చేసే ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం చేస్తున్నట్లు ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు…

అభివృద్ధి – సంక్షేమం దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

తొలి శుభోదయం న్యూస్ బుచ్చిరెడ్డిపాలెం :- బుచ్చిరెడ్డిపాళెం మండలం దామరమడుగులోని జడ్పీ హైస్కూల్‌లో VPR ఫౌండేషన్ నిధులు రూ.30 లక్షలతో నిర్మించిన నూతన తరగతి గదులను ప్రారంభించాను. అలాగే దామరమడుగు పంచాయతీ పరిధిలోని పల్లెపాళెంలో రూ.34.68 లక్షల వ్యయంతో చేపట్టిన పలు…

ఏ ఒక్క పొగాకు రైతుకు అన్యాయం జరగనివ్వం పొగాకు రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుంది

మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తొలి శుభోదయం న్యూస్ అమరావతి:- ఈ వ్యవసాయ సీజన్ లో ఏ ఒక్క పొగాకు రైతుకు అన్యాయం జరగనివ్వమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. గురువారం…

పొగాకు రైతులకు సీఎం చంద్రబాబు భరోసా… గిట్టుబాటు ధర కల్పించి ఆదుకుంటాం : డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- పొగాకు రైతుల సమస్యలపై సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని వేలం కేంద్రాల్లో కొనుగోళ్లు సజావుగా జరగాలని, దళారులు రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.పొగాకు ధర…

ఈనెల 19న జరిగే ట్రాక్టర్ ర్యాలీకి తరలి రండి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి కె వీరారెడ్డి పిలుపు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- వర్జీనియ పొగాకు గిట్టుబాటు ధరలకై, రైతు సంరక్షణ కోసం ఈనెల 19న శుక్రవారం ఒంగోలులో జరిగే భారీ ట్రాక్టర్ ర్యాలీలో వేలాది సంఖ్యలో రైతులు పాల్గొని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రకాశం జిల్లా…

పేద కుటుంబాలకు కష్టకాలంలో అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నిజంగా ఒక సంజీవనిలా పనిచేస్తోంది.

తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు :- నెల్లూరులోని విపిఆర్ కార్యాలయంలో కోవూరు నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను అందజేశాను.ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ పేదల సంక్షేమం విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు…

ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి కత్తి కిరణ్‌కు విట్ అమరావతిలో ఉచిత ఇంజనీరింగ్ సీటు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ పట్టణంలోని ఏ.ఆర్.సి. & జి.వి.ఆర్. ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థి కత్తి కిరణ్ తన అసాధారణ ప్రతిభతో అమరావతిలోని ప్రతిష్ఠాత్మక విట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉచిత సీటు సాధించి కళాశాలకు, తల్లిదండ్రులకు మరియు…

శిశువు జన్మించే నాటికి ఏడు నెలలు ఉంటాయి అని డాక్టర్లు నిర్దారిచారు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- మూళ్ళ పొదల్లో పసి శిశువు ఒంగోలు పట్టణంలోని గాంధీ రోడ్ లోనిఓ పి ఎస్ స్కూల్ ఎదురుగా శివారు ప్రాంతంలో ముళ్ళపదల్లో సుమారుగా మృతి చెందిన ఏడు రోజులు మగ శిశువును ముల్లంగిపోతల్లో పారేయడం జరిగినది…