కూటమి ప్రభుత్వం లో డీఎస్సీ అక్రమాలపై గిద్దలూరు నియోజకవర్గంలో కదంతొక్కిన యువత,విధ్యార్థులు,వైఎస్సార్సీపీ శ్రేణులు..!!
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు, మాజీ శాసనసభ్యులు కె.పి.నాగార్జున రెడ్డి గఆధ్వర్యంలో గిద్దలూరు నియోజకవర్గం గిద్దలూరు పట్టణంలో గాంధీబొమ్మ సెంటర్ నుండి పొట్టిశ్రీరాములు విగ్రహం మీదుగా రాచర్ల గేట్ సెంటర్ లోని వై.యస్.ఆర్. గారి…