Author: JALAIAH

కూటమి ప్రభుత్వం లో డీఎస్సీ అక్రమాలపై గిద్దలూరు నియోజకవర్గంలో కదంతొక్కిన యువత,విధ్యార్థులు,వైఎస్సార్సీపీ శ్రేణులు..!!

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు, మాజీ శాసనసభ్యులు కె.పి.నాగార్జున రెడ్డి గఆధ్వర్యంలో గిద్దలూరు నియోజకవర్గం గిద్దలూరు పట్టణంలో గాంధీబొమ్మ సెంటర్ నుండి పొట్టిశ్రీరాములు విగ్రహం మీదుగా రాచర్ల గేట్ సెంటర్ లోని వై.యస్.ఆర్. గారి…

ఏలూరుపాడు ఎస్సీ కాలనీలో రెండేళ్ల ప్రగతిపై ఎమ్మెల్యే ఇంటూరి ప్రచారం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వం మాది. ముందు చూపున్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండటం మన అదృష్టం. ఈ రెండేళ్లలో చేసిన అభివృద్ధి కంటే, రాబోయే మూడేళ్లలో పెద్ద ఎత్తున…

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖరారు చేసిన ధరకు పొగాకు కొనుగోళ్లు జరగాల్సిందే

కొనుగోళ్ల ప్రక్రియలో పొగాకు బోర్డు అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి రైతుల ప్రయోజనాల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్నీ ఉపేక్షించేది లేదు పొగాకు రైతులకు న్యాయం చేసేందుకు సీఎం చంద్రబాబు అన్ని విధాల కృషి చేస్తున్నారు తొలి శుభోదయం న్యూస్ గుంటూరు :- పొగాకు…

దర్శి సబ్ డివిజన్ పోలీసు స్టేషన్ పనితీరు పై సమీక్ష సమావేశం నిర్వహించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు ఐ.పి.ఎస్.

శాంతి భద్రతల పరిరక్షణతో పాటు, నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి. చట్టవ్యతిరేక/అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచి, వాటిని సమర్థవంతంగా కట్టడి చేయాలి. డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్‌పై చర్యలు – రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.…

ప్రజా గాయకుడు గద్దర్ మూడవ వర్ధంతి సభను విజయవంతం చేయండి.

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ప్రజా గాయకుడు సామాజిక చైతన్యమై ఎగసిన విప్లవ కెరటం ప్రజల గుండెల్లో చిరిస్మరణీయుడిగా నిలిచిన అమర గాయకుడు గద్దర్ మూడవ వర్ధంతి సభను కందుకూరు పట్టణంలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ కూడలి…

దర్శి సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్ల పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐ.పి.యస్.

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- జిల్లా వ్యాప్తంగా ప్రాపర్టీ నేరాల నియంత్రణ మరియు ముద్దాయిలను పట్టుకోవడంలో క్రైమ్‌లో నైపుణ్యం కలిగిన 50 మంది సిబ్బందితో ప్రత్యేక బృందాల ఏర్పాటునేర తీవ్రత ఆధారంగా 8 ప్రత్యేక బృందాల ఏర్పాటు –…

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ‘మీకోసం (PGRS)’ కార్యక్రమం నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 44 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- జిల్లా ప్రజల నుండి వివిధ రకాల ఫిర్యాదులను పరిష్కరించి బాధితులకు న్యాయం అందించాలనే లక్ష్యంతో, మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు,…

దాతలు సహృదయంతో సీసీ కెమెరాలను ఏర్పాటు

తొలి శుభోదయం న్యూస్ వలేటివారిపాలెం:- దాతల సహకారం మరువలేనిది. వలేటివారిపాలెం మండలం నలదలపూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలనకు దాతలు సహృదయంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమైన విషయమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బీరకాయల మాధవరావు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో…

ప్రజా ఫిర్యాదుల సత్వర పరిష్కారమే లక్ష్యంగా అద్దంకిలో “పోలీస్ మీకోసం కార్యక్రమం – ప్రజలకు మరింత చేరువగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

అద్దంకిలో నిర్వహించిన ‘పోలీస్ మీకోసం’ కార్యక్రమానికి విశేష స్పందన – 64 ఫిర్యాదుల స్వీకరణ తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రజా ఫిర్యాదుల సమస్యలను నేరుగా తెలుసుకుని, వారి ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపించాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా…

కూటమి ప్రభుత్వ డి.ఎస్సీ అవినీతి నియామకాలపై నిరసన ర్యాలీలో పాల్గొన్న…బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి బూచేపల్లి వెంకాయమ్మ మాదాసి వెంకయ్య

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతితో నిండిన “డి.ఎస్సీ నియామకాలు”… నిజమైన అర్హత కలిగిన అభ్యర్థులకు అన్యాయం చేసి అడ్డదారిలో ఉద్యోగాలను అమ్ముకున్న కూటమి దుర్మార్గపు పాలనపై వ్యతిరేకతతో ఉన్న రాష్ట్ర ప్రజలకు, పార్టీ శ్రేణులకు… వై.యస్.ఆర్…