తండ్రి జ్ఞాపకార్థం దశాబ్దంగా సేవా కార్యక్రమాలు చేస్తున్న రాజభూషణం
తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు:- ఫాదర్స్ డే సందర్భంగా రెండో ప్రపంచ యుద్ధంలో దేశానికి విశిష్ట సేవలందించిన కీ.శే. మేజర్ పరమానందం గారిని స్మరించుకుంటూ ఆయన కుమారుడు, వ్యవసాయ శాఖలో ఇంజనీర్గా పనిచేసి పదవీ విరమణ పొందిన గుర్రాల రాజభూషణం ఆధ్వర్యంలో…