Author: JALAIAH

”దేశభక్తిని పెంపొందిస్తూ… పచ్చదనాన్ని పంచుతూ!”

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- 80వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఒంగోలు కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజబాబు గారు , జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి గారు , DRO వెంకటరమణ గార్లతో కలసి మొక్కలు నాటే…

జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారిణులను అభినందించిన ప్రశాంతమ్మ.

తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం :- బాపట్ల జిల్లా కాజీపాలెంలో ఇటీవల జరిగిన 12వ రాష్ట్రస్థాయి అండర్-17 బాలబాలికల టెన్నిస్ బాల్ క్రికెట్ ఛాంపియన్షిప్-2026 పోటీలలో ద్వితీయ స్థానం సాధించి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన నెల్లూరు జిల్లా బాలికల…

అడుగడుగునా ప్రజా సంక్షేమం.. గడప గడపకూ ప్రగతి సందేశం!

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమంలో భాగంగా ముండ్లమూరు మండలం నూజల్లపల్లి గ్రామంలో ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం విజయోత్సవంగా కొనసాగింది.దర్శి టీడీపీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారు, టీడీపీ యువ నాయకులు డా.…

చేసిన అభివృద్ధి, పంచిన సంక్షేమం చూసి కూటమి అభ్యర్థులను గెలిపించాలి

తొలి శుభోదయం న్యూస్ కొవ్వూరు నియోజకవర్గం :- – 40 ఏళ్లుగా నోచుకోని సీసీ డ్రెయిన్లు, కల్వర్టు పూర్తి– వార్డులో రెండేళ్లలో రూ.76.59 లక్షల అభివృద్ధి, సంక్షేమ పనులు.చేసిన అభివృద్ధి, పంచిన సంక్షేమం చూసి స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించండి.…

ప్రకాశం జిల్లా కొండపి మండలం పెరదేపిలో రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించిన మంత్రి డా. స్వామి

తొలి శుభోదయం న్యూస్ కొండపి:- కూటమి రెండేళ్ల పాలనలో రూ.1.49 లక్షల కోట్లతో ప్రజలకు సంక్షేమం, రూ.1.34 లక్షల కోట్లతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.…

​ఏపీ పోలీస్ అకాడమీ అసిస్టెంట్ కమాండెంట్ సయ్యద్ మహబూబ్ బాషాకు ఇండియన్ పోలీస్ మెడల్

తొలి శుభోదయం న్యూస్ ​పొదిలి:- మార్కాపురం జిల్లా పొదిలి మట్టికి జాతీయ స్థాయిలో అరుదైన పురస్కారం దక్కింది. పోలీస్ శాఖలో సుదీర్ఘకాలంగా అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తిస్తూ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ అసిస్టెంట్ కమాండెంట్ సయ్యద్ మహబూబ్ బాషాను కేంద్ర ప్రభుత్వం…

ప్రకాశం జిల్లా కొండపిలో దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్లు, మ్యాన్యూవల్ ట్రై సైకిళ్లు, వీల్ చైర్లు, ఊత కర్రలు పంపిణీ చేసిన మంత్రి

తొలి శుభోదయం న్యూస్ కొండపి :- దివ్యాంగులు గౌరవప్రదంగా జీవించేలా ప్రభుత్వం అవసరమైన సహాయం చేస్తుందని రాష్ట్ర సాంఘిక, దివ్యాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి చెప్పారు. దివ్యాంగులకు సామాజిక అధికారిత శివిర్ కార్యక్రమంలో…

మౌలిక వసతులకు ప్రాధాన్యత – MLA ఇంటూరి కందుకూరు చుట్టూ వాగులపై బ్రిడ్జిల నిర్మాణానికి ప్రతిపాదనలు

1.26 కోట్ల తో నిర్మించిన తారురోడ్డు, బ్రిడ్జిని ప్రారంభించిన నాగేశ్వరరావు తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- రాకపోకలకు వీలుగా, కందుకూరు పట్టణం చుట్టూ వాగులపై బ్రిడ్జిల నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేసి పంపినట్లు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వెల్లడించారు. దివివారిపాలెం…

అంతర్రాష్ట్ర మోటార్‌సైకిల్ దొంగల ముఠాను అరెస్ట్ చేసి, 13 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్న మార్కాపురం జిల్లా పోలీసులు

మోటార్‌సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న 8 మంది సభ్యుల ముఠా అరెస్ట్ తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- మార్కాపురం జిల్లా కంభం, బేస్తవారిపేట, మార్కాపురం, నెల్లూరు జిల్లా కావలి రూరల్, బాపట్ల జిల్లా వేటపాలెం, తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల్ జిల్లా…

ఆగస్టు 15న వైన్ షాపులు, బార్లు, రెస్టారెంట్లు మరియు కళ్ళు దుకాణాలు పూర్తిగా మూసివేయబడతాయి..

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ఎలాంటి దొంగచాటు విక్రయాలు జరిపినా చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవు..ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక బృందాలతో క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తారు..నిబంధనలు ఉల్లంఘించే దుకాణాల లైసెన్సులను తక్షణమే రద్దు చేస్తారు..అక్రమంగా మద్యం నిల్వ చేసినా లేదా…