జెడ్పీ హైస్కూలులో భోజనం చేసిన కలెక్టర్ రాజాబాబు ఎమ్మెల్యే నరసింహారెడ్డి
తొలి శుభోదయం ప్రకాశం:- కనిగిరి మండలం బడుగులేరు జెడ్పీ ఉన్నత పాఠశాలలోడొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని కలెక్టర్ రాజాబాబు, ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసిపరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని మెనూ ప్రకారం అందించాలని కుకింగ్ ఏజెన్సీలనుఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే…