రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ
తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం :- కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం గ్రామంలో మూడు తరాలుగా పట్టాదారు పాస్ పుస్తకాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ, 322 మంది రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు…