Category: ఆంధ్రప్రదేశ్

వైఎస్సార్సీపీ ఎస్.సి సీనియర్ నాయకులు శ్రీ చుక్కా కిరణ్ గారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి పరామర్శించిన. మాదాసి వెంకయ్య.

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- సింగరాయకొండ మండల ఎస్.సి సీనియర్ నాయకులు, మాజీ గ్రామ సర్పంచ్, వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఎస్. సి విభాగం అధ్యక్షులు శ్రీ చుక్కా కిరణ్ కుమార్ గారికి మొన్న తేది 13/07/2026 సింగరాయకొండ ఎక్స్ ప్రెస్…

కాపు నాయకులు ముద్రగడ పద్మనాభం గారి మృతికి సంతాపం తెలియజేసిన. బత్తుల బ్రహ్మానంద రెడ్డి , చుండూరి రవి మాదాసి వెంకయ్య.

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం, ఒంగోలు నందు ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షులు, దర్శి శాసనసభ్యులు డాక్టర్ శ్రీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆదేశాలతో రాష్ట్ర సీనియర్ కాపు నాయకులు ముద్రగడ పద్మనాభం…

ఉపాధి హామీ పథకాన్ని పాత పద్ధతి లో కొనసాగించాలి

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వి. మోజెస్ డిమాండ్ తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- ఉపాధి హామీ పథకం పనిని పాత పద్దతి లోనే కొనసాగించాలి అని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో టంగుటూరు మండలం లోని మర్లపాడు గ్రామంలో…

‘స్కై ఐ ప్రకాశం’ ప్రాజెక్ట్‌తో నిరంతర నిఘా… గొరంట్ల సెంటర్‌లో డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ‘స్కై ఐ ప్రకాశం’ (Sky Eye Prakasam) ప్రాజెక్ట్లో భాగంగా ప్రకాశం జిల్లా పోలీసులు ఒంగోలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గొరంట్ల సెంటర్…

DRC సమావేశంలో పాల్గొన్న శాసనసభ్యులు శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ప్రకాశం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి (DRC) సమావేశంలో ఒంగోలు/సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, తన నియోజకవర్గ…

బహిరంగ మద్యపానానికి చెక్… ప్రజా ప్రదేశాలను స్వచ్ఛంగా, సురక్షితంగా తీర్చిదిద్దేందుకు బహిరంగ మద్యపాన స్థలాలపై ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ప్రజా శాంతి భద్రతలను పరిరక్షించడం, బహిరంగ మద్యపానాన్ని నిరోధించడం మరియు ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా…

అన్నా క్యాంటీన్ మనందరిది… పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత!

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి పట్టణం, కురిచేడు రోడ్‌లోని అన్నా క్యాంటీన్‌ను సందర్శించిన దర్శి టిడిపి ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు భోజనం నాణ్యత, పరిశుభ్రత, నిర్వహణను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం నిరుపేదలకు కేవలం…

ప్రజా సమస్యల పరిష్కారానికి ‘ప్రజా దర్బార్’ నిర్వహించిన డా గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- దర్శి పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన “ప్రజా దర్బార్ – ప్రజల సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో దర్శి టిడిపి ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు ప్రజలు, పార్టీ…

ప్రజల సమస్యలు తెలుసుకుని అర్జీలు స్వీకరించిన దర్శి టిడిపి ఇంచార్జ్ డా గొట్టిపాటి లక్ష్మీ.

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- ముండ్లమూరులో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు, కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించిన దర్శి టిడిపి ఇంచార్జ్ డా గొట్టిపాటి లక్ష్మీ గారు వారి సమస్యలను అడిగి తెలుసుకుని, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి…

జరుగుమల్లి ఇసుక తవ్వకాలపై సబ్ కలెక్టర్ సీరియస్

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు సబ్ కలెక్టర్ గారి ఆఫీసు నందు ఇసుకకు సంబంధించిన వివాదము పైన రామనాథపురం గ్రామం, వెంకన్నపాలెం గ్రామం, దావ గూడూరు గ్రామం చింతలపాలెం గ్రామం పెద్దలను పిలిపించి వారికి ప్రభుత్వం విధివిధానాల ప్రకారం మాత్రమే…