google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Category: ఆంధ్రప్రదేశ్

బౌద్ధం మతం కాదు, జ్ఞానవంతమైన జీవన విధానం

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- బౌద్ధ వక్తలు.2570వ బుద్ధ పౌర్ణమి కార్యక్రమం బౌద్ధ ధర్మ ప్రచార కేంద్రం ఆధ్వర్యంలో మంచి పుస్తకం షాపు ఒంగోలు నందు వైశాఖ పౌర్ణమి రోజున ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న విశ్రాంత డిప్యూటీ కలెక్టర్…

పల్లెనిద్ర” కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు

తొలి శుభోదయం న్యూస్ కొత్తపట్నం:- గ్రామస్థాయిలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వెంటనే పరిష్కరించేందుకు “పల్లెనిద్ర” కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు చేపట్టారు. కొత్తపట్నం మండలంలోని కె.పల్లెపాలెం గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే…

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి

తొలి శుభోదయం న్యూస్ కందుకూరి :- శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి పురస్కరించుకుని, నేడు మన కందుకూరు ప్రాంత ప్రజల ఇష్టదైవం, ప్రముఖ పుణ్యక్షేత్రం మాలకొండపై శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా…

మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగింది. సుమారు 1.91 కోట్ల రూపాయల నుడా (NUDA) నిధులతో 3, 16, 20, 22, 24, 25, 26 మరియు 30వ…

సర్వేలు త్వరగా పూర్తి చేయాలి — ఎంపీడీవో వీరభద్రాచారి

తొలి శుభోదయం న్యూస్ కంభం:-. మార్కాపురం జిల్లా కంభం మండలం ఎంపీడీఓ టివీరభద్రచారి శనివారం కందులాపురం 2,3 స్వర్ణ గ్రామాలను సందర్శించారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పెండింగ్ లో ఉన్న సర్వేల వివరాలను సిబ్బంది ఎంపీడీవో కు తెలియజేశారు.…

ఉమాదేవికి ఘన సన్మానం – జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పురస్కారం

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- SSC 2026 ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన గిద్దలూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని ఉమాదేవికి విజయోత్సవ అభినందన సభలో ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజా…

కామూరి రమణారెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ బెస్తవారిపేట:- మార్కాపురం జిల్లా బెస్తవారిపేట మండలం పుట్టికాయగుళ్ల గ్రామంలో శ్రీ గంగాభవాని నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు తిరిగి కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తుల కొరకు వైసిపి నాయకులు…

మట్టిలో మాణిక్యం – ఉమాదేవి అద్భుత విజయం

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- పేద రైతు కుటుంబంలో జన్మించిన సి. ఉమాదేవి తన ప్రతిభతో అందరి ప్రశంసలు అందుకుంది. గిద్దలూరు ప్రభుత్వ బీసీ హాస్టల్‌లో( కోట గడ్డ వీధి)ఉంటూ గిద్దలూరు ప్రభుత్వ బాలికల జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఆమె,…

ఉలవపాడులో శ్రీ వేణుగోపాలస్వామి నూతన రథం ట్రయిల్ రన్ పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు:- ఉలవపాడులోని శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానానికి చెందిన రధం శిధిలావస్థకు చేరుకోగా… రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 80 లక్షల రూపాయల నిధులతో కొత్తగా రథాన్ని తయారు చేయించారు. ప్రస్తుతం స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతుండగా… ఈనెల…

“ప్రజా దర్బార్” కార్యక్రమంలో దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి పట్టణంలోని టిడిపి కార్యాలయంలో నిర్వహించిన “ప్రజా దర్బార్” కార్యక్రమంలో దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొని ప్రజలు మరియు పార్టీ కార్యకర్తల నుండి వినతులు స్వీకరించారు.ప్రజల సమస్యలను ఆలకించి సంబంధిత అధికారులతో…