google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Category: ఆంధ్రప్రదేశ్

పోగొట్టుకున్న, దొంగిలించబడిన మొబైళ్లను గుర్తించి యజమానులకు అందజేసిన ప్రకాశం, మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:- ప్రజలకు సత్వర పోలీసింగ్ సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు పోగొట్టుకున్న, దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అప్పగించారు. పుల్లలచెరువు. పోలీస్ స్టేషన్ ఎస్సై గారు…

ఒంగోలు నగర పాలక సంస్థ కమిషనర్ ను కలిసిన ఒంగోలు మానవత సేవా సంస్థ

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఒంగోలు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ కమిటీ ప్రతినిధి బృందం సంస్థ చైర్మన్ మారెళ్ళ సుబ్బారావు ఆధ్వర్యంలో ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ టి. వెంకట కృష్ణయ్య ని కలిసి ఘనంగా సన్మానించడం జరిగింది, మానవత…

జూదంపై సంతమాగులూరు పోలీసుల ఉక్కుపాదం… 11 మంది పట్టివేత, రూ.16,395 నగదు స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- అక్రమ జూదం మరియు అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనే లక్ష్యంగా సంతమాగులూరు సీఐ గారు, బల్లికురవ ఎస్సై గారు మరియు సిబ్బంది సంతమాగులూరు మండలంలోని మక్కెనవారిపాలెం గ్రామంలో జూదంపై ప్రత్యేక దాడి నిర్వహించారు.ఈ దాడిలో…

శ్రీ పోతుల చెంచయ్య మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, టంగుటూరు – యోగాంధ్ర కార్యక్రమం :

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు :- మంగళవారం కళాశాలలో యోగాంద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా మాజీ ఐఏఎస్ . ఎల్.వెంకటేశ్వర్లు హాజరయ్యారు. కార్యక్రమం లో భాగంగా వారు మాట్లాడుతూయోగ అనేది శరీరం, మనస్సు మరియు ఆత్మ…

యోగాతో ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం – అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీస్ లు

యోగాతో ఆరోగ్యవంతమైన జీవితం:ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని, ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు ఒంగోలు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో యోగా…

ప్రకాశం భవన్‌లో నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం)” కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ‘మీకోసం’, స్పెషల్ గ్రీవెన్స్, పల్లె నిద్ర కార్యక్రమాల ద్వారా జిల్లా యంత్రాంగం ప్రజలకు మరింత చేరువవుతోందని, ప్రజా సమస్యల పరిష్కారంలో ఎటువంటి నిర్లక్ష్యాన్ని సహించబోనని ప్రకాశం జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ పి. రాజాబాబు, ఐ.ఏ.ఎస్. స్పష్టం…

రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం – డా. గొట్టిపాటి లక్ష్మి

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- ప్రజా దర్బార్ అనంతరం స్థానిక ఎండీఓ కార్యాలయం వద్ద రైతులకు సబ్సిడీపై విత్తనాలను పంపిణీ చేసిన డా. గొట్టిపాటి లక్ష్మి గారు మాట్లాడుతూ, రైతుల అభివృద్ధి మరియు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.ఖరీఫ్…

ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ₹1,53,670 LOC అందజేసిన డా. గొట్టిపాటి లక్ష్మి

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- ముండ్లమూరు మండలం పులిపాడు గ్రామానికి చెందిన దాసరి జరీష అనారోగ్యంతో బాధపడుతుండగా, విషయం తెలుసుకున్న దర్శి టీడీపీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మి వెంటనే స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ₹1,53,670…

ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే ధ్యేయం.. ‘యోగాంధ్ర – 2026’లో భాగస్వామ్యం…

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- ‘యోగాంధ్ర – 2026’ కార్యక్రమంలో భాగంగా ఈ ఉదయం కందుకూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.సబ్ కలెక్టర్ దామెర హిమవంశీ గారు, మున్సిపల్ కమిషనర్ అనూష…

జర్నలిస్టుల పిల్లలకు విద్యా ఫీజు రాయితీ కల్పించాలి..- ప్రకాశం జిల్లా కలెక్టర్ కు డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫోరం వినతి..

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ప్రకాశం జిల్లా కలెక్టర్ కు జర్నలిస్టుల పిల్లల ప్రైవేట్ స్కూల్లలో ఫీజు రాయితీ కోరుతూ డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫోరం సభ్యులు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగే స్పందన కార్యక్రమంలో వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా డెమొక్రటిక్…