వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి మండల్ సేవలు చిరస్మరణీయం: జాడి శ్వేత
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- వెనుకబడిన వర్గాల హక్కులు, సామాజిక న్యాయం కోసం విశేష కృషి చేసిన బిందేశ్వరి ప్రసాద్ మండల్ (బి.పి. మండల్) జయంతి వేడుకలను మంగళవారం గిద్దలూరులో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బి.పి. మండల్ చిత్రపటానికి పూలమాలలు వేసి…