ప్లాస్టిక్ రహిత ఆయుర్వేద భోజనం ఏర్పాటు
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- గిద్దలూరు పట్టణంలోని శ్రీ శ్రీ భగవాన్ కాశిరెడ్డి నాయన ఆశ్రమం నందు ప్రతి సోమవారం పేదల కోసం భోజనం ఏర్పాటు చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే ఉదయం స్వామి వారికి అభిషేకం పూలమాలతో నూతన వస్త్రాలతో…