రామాయపట్నం పోర్టు కోసం భూములు త్యాగం చేసిన కర్లపాలెం ST కాలనీవాసులకు భూముల పంపిణీ
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- రామాయపట్నం పోర్టు కోసం భూములు త్యాగం చేసిన కర్లపాలెం ST కాలనీవాసులకు ఇచ్చిన మాటను మా కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. సబ్ కలెక్టర్ దామెర హిమవంశీ గారితో కలిసి 80 మంది లబ్ధిదారులకు లాటరీ ద్వారా…