ఒంగోలు నగరం త్రివర్ణ శోభితం.. 3 వేల మందితో భారీ ర్యాలీ
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఒంగోలు నగరం త్రివర్ణ శోభితమైంది. గురువారం ఉదయం విద్యార్థులు, వివిధ శాఖల ప్రభుత్వ సిబ్బంది, ప్రజలు, స్థానిక ప్రముఖులు కలిపి సుమారు 3 వేల మంది జాతీయ పతాకాలను చేతబూని…