google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Category: ఆంధ్రప్రదేశ్

సురక్షిత సమాజ నిర్మాణమే లక్ష్యం… మహిళల భద్రత, సైబర్ నేరాలు, గంజాయి, రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పిస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంపొందించి, నేరాల నివారణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామాలు, విద్యాసంస్థలు, ప్రజా వేదికలు మరియు వివిధ సంఘాల…

ట్రాన్స్ ఎస్ ఇ బాధ్యతలు స్వీకరించిన కరీం.

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం.:- ఏపి సిపిడిసిఎల్ మార్కాపురం జిల్లాకు తొలి ట్రాన్స్ కో సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజినీరింగ్ (ఎస్ ఇ) గా ఎస్ ఏ కరీం బుధవారం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా కరీం కు ఇఇ నాగేశ్వర…

రోడ్డుపై పడిన చెట్టును తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేసిన హెచ్.ఎం.పాడు ఎస్సై రాజ్‌కుమార్.

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్ :- మార్కాపురం జిల్లా హెచ్.ఎం.పాడు గ్రామ సమీపంలోని కనిగిరి–వేములపాడు రహదారిపై హఠాత్తుగా వీచిన బలమైన గాలుల కారణంగా ఒక పెద్ద చెట్టు రోడ్డుకు అడ్డంగా పడిపోయి వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.సమాచారం అందుకున్న…

కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై వైఎస్సార్‌సీపీ నిరసన.. ‘ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం’ పోస్టర్ ఆవిష్కరణ

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండలోని డాక్టర్ ఆదిమూలపు సురేష్ క్యాంప్ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు…

పదవ తరగతి లో kgbv స్కూల్ టాపర్ కీ సైకిల్ బహుమానం చేసిన జనసేన పార్టీ నాయకులు….

తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:- ఇటీవల జరిగిన పదవ తరగతి పరీక్ష ఫలితాలు లో కనిగిరి కస్తూర్బ గాంధీ బాలికల విద్యాలయం లో అత్యధిక మార్కులు 600 లకు గాను 585 మార్కులు సాధించిన విద్యార్థిని.. అంజలి కీ జనసేన నాయకులు…

సజ్జల రామకృష్ణారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన…మాదాసి వెంకయ్య

తొలి శుభోదయం న్యూస్ కొండేపి :- వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త, రాజకీయ సలహా కమిటీ (PAC) చైర్మన్, పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి ని తాడేపల్లిలోని వారి కార్యాలయము నందు మర్యాదపూర్వకంగా కలసిన…వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గం పరిశీలకులు,…

కందుకూరు పట్టణ ప్రజలకు పోలీసుల హెచ్చరిక

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ప్రజల భద్రత, ప్రశాంతత కోసం కందుకూరు పోలీసులు నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తున్నారు. రాత్రి 11:30 గంటల తర్వాత అత్యవసర పరిస్థితులు, వైద్య అవసరాలు మినహా ఎవరూ అనవసరంగా బయట సంచరించవద్దు.త్రిబుల్ రైడింగ్, మైనర్లకు వాహనాలు ఇవ్వడం,…

కందుకూరులో గంజాయి విక్రయం, వినియోగంపై కఠిన చర్యలు: సీఐ హెచ్చరిక

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాలు, కందుకూరు డీఎస్పీ సూచనల మేరకు కందుకూరు సర్కిల్ సీఐ ఆధ్వర్యంలో పట్టణంలోని పోతురాజు మిట్ట, బండపాలెం ప్రాంతాల్లో గంజాయి సంబంధిత అనుమానిత ప్రదేశాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో కందుకూరు…

మా ఉద్యోగాలు మాకే ఇవ్వాలి – 3 గ్రామాల ప్రజల ఆందోళన –

తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:- గుడ్లూరు మండలం చేవూరు దగ్గర ఏర్పాటైన ఇండోసోల్ పరిశ్రమలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదంటూ ప్రజలు ఆందోళన చేపట్టారు. చేవూరు, రావూరు, ఏలూరుపాడు గ్రామాల ప్రజలు పాల్గొని… చేవూరు నుంచి హైవే రోడ్డుపై రాకపోకలను అడ్డుకున్నారు.…

ఓపెన్ నేషనల్ తైక్వాండో పోటీలలో పథకాలు సాధించిన జిల్లా క్రీడాకారులు

తొలి శుభోదయం న్యూస్ :- ఇటీవల కడప జిల్లాలోని ప్రొద్దుటూరు లో నిర్వహించిన ఓపెన్ నేషనల్ తైక్వాండో పోటీలలో అద్భుతమైన ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారని రాష్ట్ర వైస్ప్రెసిడెంట్ మరియు జిల్లా కార్యదర్శి అబ్దుల్ సలాం తెలియజేశారు. పథకాలు సాధించిన క్రీడాకారులు…