Category: ఆంధ్రప్రదేశ్

ఒంగోలులోని సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు నైట్ డ్రెస్, స్వెటర్స్ , షూస్, టర్కీ టవళ్ళు, బెడ్ షీట్స్, ట్రంక్ పెట్టెలు పంపిణీ చేసిన మంత్రి డా. స్వామి

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు : ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థుల విద్య, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. శుక్రవారం ఒంగోలులోని జేడీ శీలం…

రొయ్యల పరిశ్రమ మహిళా కార్మికులకు హక్కులు, భద్రత, సామాజిక రక్షణపై అవగాహన శిక్షణ.

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- శ్రీంప్ సైనర్జీ ప్రాజెక్ట్–సార్డ్స్ ఆధ్వర్యంలో ఉళ్లపాలెం పంచాయతీ పరిధిలోని బేసిన్‌పల్లి పాలెంలో రొయ్యల పరిశ్రమలో పనిచేస్తున్న మహిళా కార్మికులకు “హక్కులు, పని ప్రదేశంలో భద్రత మరియు సామాజిక రక్షణ” అంశాలపై అవగాహన శిక్షణ కార్యక్రమం…

డీఆర్సీ సమావేశానికి పూర్తి సన్నద్ధతతో హాజరుకావాలి: జిల్లా కలెక్టర్ పి. రాజబాబు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- కలెక్టరేట్‌లో జరగనున్న డీఆర్సీ సమావేశానికి సంబంధిత శాఖల అధికారులు పూర్తి వివరాలతో, తాజా నివేదికలతో హాజరై ప్రజాప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సమగ్రంగా సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజబాబు గారు…

” సంచార జాతుల సంక్షేమం – విద్యాభివృద్ధే ధ్యేయం!”

“సంచార జాతుల పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం వారిని విధిగా బడులకు పంపించాలి” – జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు. తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సంచార…

పోతిరెడ్డిపాలెం గ్రామంలో రూ.36 లక్షల వ్యయంతో నిర్మించిన విలేజ్ హెల్త్ సెంటర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

తొలి శుభోదయం న్యూస్ కొవ్వూరు నియోజకవర్గం :- కోవూరు నియోజవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తూ శుక్రవారం కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం గ్రామంలో రూ.36 లక్షల వ్యయంతో నిర్మించిన విలేజ్ హెల్త్ సెంటర్‌ను ప్రారంభించాను.చిన్నచిన్న ఆరోగ్య సమస్యల కోసం…

రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ

తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం :- కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం గ్రామంలో మూడు తరాలుగా పట్టాదారు పాస్ పుస్తకాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ, 322 మంది రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు…

జీవనజ్యోతి దివ్యాంగ వికాస సేవా సమితి ఆధ్వర్యంలో చిన్నారుల ప్రత్యేక ప్రార్థన సమావేశం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ప్రకాశం జిల్లా కందుకూరు డివిజన్‌లోని ఆనందపురం రోడ్డులో ఉన్న కృప ఆత్మసన్నిధి మినిస్ట్రీస్‌లో జీవనజ్యోతి దివ్యాంగ వికాస సేవా సమితి ఆధ్వర్యంలో సేవా సమితి అధ్యక్షుడు చనమాల శ్రీనివాసరావు అధ్యక్షతన చిన్నారుల ప్రత్యేక ప్రార్థన సమావేశం…

నేడు విద్యుత్ వినియోగ దారుల లోక్ అదాలత్.వినియోగ దారుల సమస్యల పరిష్కార వేదిక.

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- విద్యుత్ వినియోగ దారులు వారి వారి సమస్యలు పరిష్కరించుకునేందుకు శనివారం ఉదయం 9 గంటలకి సింగరాయకొండ దేవి సి ఫుడ్స్ కంపెనీ ఎదురుగా ఉన్న శ్రీనివాస కళ్యాణ మండపం లో విద్యుత్ లోక్ అదాలత్…

శ్రీ రామసాయిబాబా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పేదలకు భోజనం పంపిణీ

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ప్రతి రోజూ ఒక్కరికైనా ఆహారాన్ని అందించాలి అనే ఉద్దేశంతో,చేయి చేయి కలుపుదాం పేదవారి అవసరాలను తీర్చుదాం అనే నినాదంతో.శ్రీ రామసాయిబాబా వెల్ఫేర్ సొసైటీ కందుకూరు వారి ఆధ్వర్యంలో శుక్రవారం అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం…

జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ, బాగుపడిన పాఠశాల ఆవరణ

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం. విజయ సునీత గారి ప్రత్యేక చొరవతో రాయవరం KGBV పాఠశాల ఆవరణకు కొత్త శోభ వచ్చింది.ఇటీవల పాఠశాల పరిశీలనకు వెళ్ళినప్పుడు అక్కడ క్వారీలు,చెట్లతో అద్వాన్నంగా ఉన్న సమస్యను పాఠశాల సిబ్బంది…