దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఫుల్ బెంచిని ఆశ్రయించాలి.
అఖిలపక్ష పార్టీలు మరియు కందుకూరు టౌన్ పాస్టర్ ఫెలోషిప్ డిమాండ్. తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- అఖిలపక్ష పార్టీలు మరియు కందుకూరు టౌన్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగుల ప్రజలు క్రైస్తవ మతంలోనికి మారితే SC కులం…