ప్రభుత్వ పాఠశాలకు విద్య సామాగ్రి పంపిణీ .
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ మండలంలోని ఎంపీపీ స్కూల్, బాలయోగి నగర్ నందు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రేరణ కలిగించే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి దాత సుబ్బారెడ్డి…