Category: ఆంధ్రప్రదేశ్

క్రికెటర్ ఎం.ఎల్. పృథ్వీరాజ్ అండర్-16 అంతర్ జిల్లాల క్రికెట్ పోటీల్లో అద్భుత ప్రతిభ

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- మన కందుకూరు నియోజకవర్గానికి చెందిన యువ క్రికెటర్ ఎం.ఎల్. పృథ్వీరాజ్ అండర్-16 అంతర్ జిల్లాల క్రికెట్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తూ 317 పరుగులతో రికార్డు సృష్టించడం ఎంతో ఆనందంగా ఉంది.ఈ సందర్భంగా పృథ్వీరాజ్‌ను,…

నాలుగవ రోజు రాత్రి శేష వాహన సేవ వైభవంగా

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- పాత సింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు రాత్రి నిర్వహించిన శేష వాహన సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆదిశేషునిపై స్వామివారు దివ్య అలంకారంలో దర్శనమివ్వగా, భక్తులు…

పిల్లిపోగు పీటర్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా పొన్నలూరు మండల రెండవ జనసేన ఆత్మీయ సమావేశం – జనసేన పార్టీ కార్యాలయం పునఃప్రారంభం

తొలి శుభోదయం న్యూస్ పొన్నలూరు:- కొండెపి నియోజకవర్గంలో ఇప్పటికే సింగరాయకొండలో తొలి జనసేన ఆత్మీయ సమావేశం విజయవంతంగా నిర్వహించగా, అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ పిల్లిపోగు పీటర్ బాబు ఆధ్వర్యంలో పొన్నలూరు మండల రెండవ జనసేన ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ…

అపర భగీరథుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి77వ. జయంతి పోస్టర్ ను ఆవిష్కరిం చిన వైఎస్ షర్మిల రెడ్డి

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- అపర భగీరథుడు అయిదు కోట్ల ఆంధ్రుల గుండెల్లో కొలువైన సంక్షేమ సారధి, రైతన్నల పెన్నిధి ,కాంగ్రెస్ పార్టీ రథసారథి, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైయస్ రాజశేఖర్ రెడ్డి 77వ. జయంతి సందర్భంగా రాష్ట్ర రాష్ట్ర…

జీవనజ్యోతి దివ్యాంగ వికాస సేవా సమితి ఆధ్వర్యంలో ఆహారం వాటర్ బాటిల్స్ పంపిణి.

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు డివిజన్ జీవనజ్యోతి దివ్యాంగ వికాస సేవా సమితి ఆధ్వర్యంలో JDBM టౌన్ బాప్టిస్ట్ చర్చి వద్ద ఉన్న యాచకులకు, నిరుపేదలకు, నిరాశ్రయులకు ఆహారం మరియు వాటర్ బాటిల్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించబడినది. ఈ సందర్భంగా…

కందుకూరులో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణంలోని క్లబ్ రోడ్డులో గల, అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఆదివారం ఉదయం ప్రారంభించారు. పలువురు చిన్నారులకు ఆయన స్వయంగా పోలియో చుక్కలు వేశారు.…

పోలియో రహిత సమాజమే లక్ష్యం.. చిన్నారికి పోలియో చుక్కలు వేసిన ఎమ్మెల్యే శ్రీ తాటిపత్రి చంద్రశేఖర్!

తొలి శుభోదయం న్యూస్ యర్రగొండపాలెం:- ​ యర్రగొండపాలెం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌లో నిర్వహించిన “జాతీయ పల్స్ పోలియో” కార్యక్రమంలో యర్రగొండపాలెం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ తాటిపత్రి చంద్రశేఖర్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.​ఈ సందర్భంగా హాస్పిటల్‌లో చిన్నార్లకు పోలియో చుక్కలు…

ప్రకాశం జిల్లాలో ప్రకాశం జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి డా. స్వామి

తొలి శుభోదయం న్యూస్ తూర్పు నాయుడుపాలెం : – పోలియో రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా .శ్రీ బాల వీరాంజనేయస్వామి పిలుపునిచ్చారు. ఆదివారం ​జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో…

పోగొట్టుకున్న మొబైల్‌ను ట్రేస్ చేసి ఫిర్యాదుదారునికి అందజేసిన త్రిపురాంతకం పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా త్రిపురాంతకం పోలీసులు మరోసారి తమ సమర్థతను చాటారు. మొబైల్ ఫోన్ పోయినట్లు అందిన ఫిర్యాదు మేరకు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో మొబైల్ ఫోన్‌ను విజయవంతంగా ట్రేస్ చేసి…

0 – 5 సంవత్సరము* లోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించండి

సాంత్వన సేవ సమితి డైరెక్టర్ రావినూతల జయకుమార్ తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- స్థానిక సింగరాయకొండ లోని ఆర్టీసీ బస్టాండ్ లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో శిబిరంలో ఉదయం 6 గంటల నుంచి పల్స్ పోలియో కార్యక్రమం సాగింది…