Category: ఆంధ్రప్రదేశ్

జనగణనలో వివరాలు నమోదు చేసుకున్న ఎమ్మెల్యే నాగేశ్వరరావు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- దేశవ్యాప్తంగా జనగణన గురువారం ప్రారంభమైన నేపథ్యంలో…. కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు, తన కుటుంబ వివరాలను సొంతగా నమోదు చేసుకున్నారు. జనగణన తొలిరోజున ప్రజా ప్రతినిధులతో వివరాలు చేస్తుండగా…. స్థానిక ఎమ్మెల్యేతో, జిల్లా రెవిన్యూ అధికారి…

ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసుల ముందడుగు – బ్లాక్ స్పాట్‌లు, గ్రామాల నుంచి నేషనల్ హైవేకు కలిసే జంక్షన్లు, ప్రమాదకర మలుపుల్లో కుంభాకార దర్పణాల ఏర్పాటు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం మరియు మార్కాపురం పోలీస్ :- ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు జిల్లా పోలీస్ శాఖ పలు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ప్రమాదాలు తరచుగా జరుగుతున్న ప్రదేశాలు, ముఖ్యంగా బ్లాక్ స్పాట్‌లుగా…

చదువులకు పేదరికం అడ్డు కాదు వనరులు వినియోగం ప్రధానం.లక్ష్యం పట్టుదల దీక్ష ఉంటే కాదేది అసాధ్యం .గ్రామీణ ప్రభుత్వ విద్యాస్థలు పేదల విద్యాభివృద్ధికి పట్టుకొమ్మలు.

ప్రయివేటు విద్యాసంస్థలకు ధీటుగా ఫలితం సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థి. తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- పేదల విద్యాభివృద్ధి సంక్షేమం కోసం ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అర్హులైన ఉపాధ్యాయుల ద్వారా అందిస్తున్న చదువులకు ప్రకాశం జిల్లా సింగరాయకొండ…

దర్శిలో అన్నా క్యాంటీన్ ప్రారంభం

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి పట్టణంలోని కురిచేడు రోడ్డులో అన్నా క్యాంటీన్‌ను టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు ప్రారంభించారు.వారితో పాటు టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గారు, మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు,…

దర్శి ప్రభుత్వ మోడల్ స్కూల్‌కు గర్వకారణమైన ఇంటర్ ఫలితాలు

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- ఇంటర్ ఫలితాల్లో దర్శి మోడల్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. M. కోమలి (MPC) 465/470, P. అర్చన (BiPC) 451/455 మార్కులు సాధించి దర్శి టౌన్‌లో 2వ ర్యాంక్‌లు పొందారు.ఈ సందర్భంగా విద్యార్థులను…

ప్రజల సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- దర్శి టిడిపి కార్యాలయంలో దర్శి ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారు ‘ప్రజా దర్బార్’ నిర్వహించి ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు.గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ…

ప్రజల చెంతకు మీ ఎమ్మెల్యే.. సమస్యల పరిష్కారమే నా లక్ష్యం..

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- బుధవారం తెల్లవారుజామునే కందుకూరు మున్సిపాలిటీ పరిధిలోని 1, 2, 3 మరియు 4వ వార్డుల్లో కాలినడకన పర్యటించి, స్థానిక సమస్యలను నేరుగా ప్రజలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఉప్పుచెరువు, జనార్ధన కాలనీ, RTC డిపో పరిసరాల్లో…

మార్కాపురంలో ఈ నెల 18న భారీ ధర్నా

తొలి శుభోదయం న్యూస్ కంభం:- మార్కాపురం జిల్లా కేంద్రంలో ఈ నెల 18న ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం భారీ స్థాయిలో ధర్నా నిర్వహించనున్నట్లు ఏపీటీఎఫ్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.జిల్లా ప్రధాన…

క్రమశిక్షణ కఠోర శ్రమ ఉన్నత స్థాయి లో నిలబెడుతుంది.మట్టిలో మాణిక్యం ఆర్రిబోయిన భానుశ్రీ.

జిల్లాప్రథమ,రాష్ట్రద్వితీయ స్థానంపొందడంసింగరాయకొండకి గర్వ కారణం తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- చదువు సంస్కారం, క్రమశిక్షణ, కఠోర శ్రమ సమయ పాలన అలవాటు చేసుకుంటే విద్యలోనే కాదు దీనిలో అయినా ఉత్తమ ఫలితాలు సాధించి తల్లిదండ్రులు, జన్మ భూమి కి గౌరవం…

ఆర్ టి సి జోనల్ ఛైర్మన్ నుకలసిన బీజేపీ నాయకులు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- భారతీయ జనతా పార్టీ ఆర్ టి సి జోనల్ ఛైర్మన్ మార్కాపురం జిల్లా మార్కాపురం ఆర్ టి సి బస్టాండ్ కు సన్నారెడ్డి సురేష్ రెడ్డి ఆర్ టి సి కార్మికుల సన్మాన కార్యక్రమ పర్యటన…