Category: ఆంధ్రప్రదేశ్

వేముల గ్రామ విద్యార్థులకు చదువుకు తోడుగా సైకిళ్ల బహుమతి..!

పేద విద్యార్థుల చదువుకు కూటమి ప్రభుత్వం చేయూత..! తొలి శుభోదయం న్యూస్ దర్శి:- ముండ్లమూరు మండలం వేముల గ్రామంలోని జెడ్పీ హైస్కూల్‌లో దాత కోటి గారి సహకారంతో 30 మంది విద్యార్థిని, విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను దర్శి టీడీపీ ఇంచార్జి డాక్టర్…

దర్శి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం— డా గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి మున్సిపాలిటీ పరిధిలోని 3, 4వ వార్డుల్లో సుమారు రూ.57 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులను దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు, మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి…

దర్శిలో విస్తృతంగా ఇంటింటికీ తెలుగుదేశం..

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా చేపట్టిన 45 రోజుల ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో భాగంగా దర్శి పట్టణంలోని 5వ వార్డులో శనివారం సాయంత్రం దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు…

టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓటరు నమోదు పై అవగాహన కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి) కందుకూరు నందు మున్సిపల్ కమిషనర్ శ్రీమతి కె.అనూష ఆధ్వర్యంలో ఓటరు నమోదుపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కె.అనూష మాట్లాడుతూ 18 సంవత్సరాలు…

శ్రీ గాయత్రి గ్రూప్ ఆఫ్ స్కూల్స్‌లో వైభవంగా తెలుగు దినోత్సవ వేడుకలు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- శ్రీ గాయత్రి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో తెలుగు దినోత్సవ వేడుకలను శనివారం రెండు క్యాంపస్‌లలో వైభవంగా నిర్వహించారు. కందుకూరులోని గాయత్రి భవన్–3 (శ్రీ గాయత్రి ఒలింపియాడ్ స్కూల్) మరియు గాయత్రి భవన్–5 (శ్రీ గాయత్రి…

శాసనమండలి డిప్యూటీ చైర్మన్ తూమాటి మాధవరావుకు బుర్రా ఆద్వర్యంలో సన్మానం.

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- శాసనమండలి డిప్యూటీ చైర్మన్ తూమాటి మాధవరావుకు (ఆదివారం)న సన్మానం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అని మాజీ శాసనసభ్యులు,కందుకూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ ఒక ప్రకటనలో తెలియజేయండం జరిగింది. మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్…

ముంపు గ్రామాల రేషన్ కార్డుదారులకు ప్రత్యేక పంపిణీ కేంద్రాల ద్వారా రేషన్ బియ్యం పంపిణీ

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- పెద్దారవీడు మండలంలోని కలనూతల, సుంకేసుల, గుండంచర్ల మరియు మార్కాపురం మండలంలోని గొట్టిపడియా ముంపు గ్రామాలకు చెందిన రేషన్ కార్డుదారులకు 01.09.2026 నుండి ప్రత్యేక పంపిణీ కేంద్రాల ద్వారా రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్, మార్కాపురం…

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ప్రచారాస్త్రాలు

అన్నీ పంచాయతీలు కైవసం చేసుకోవాలి కష్టపడే వారికే పదవులు, పనుల్లో ప్రాధాన్యం పార్టీ ముఖ్య నేతలతో ఎమ్మెల్యే ఇంటూరి కీలక సమావేశం తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా… ఎమ్మెల్యే ఇంటూరి…

ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ విధానాన్ని డీలర్లు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- రేషన్ డీలర్ల పరిస్థితి రోజుకు దిగజారుతోంది రాష్ట్రంలో నూతనంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ విధానాన్ని డీలర్లు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు . ప్రతి బస్తా ను క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి కాటా పెట్టి…

కనపర్తి మనోజ్ కుమార్ ని అభినందించిన శ్రీ నాదెండ్ల మనోహర్

తొలి శుభోదయం న్యూస్ కొండేపి:- CK కన్వెన్షన్ హాల్ మంగళగిరిలో నిర్వహించిన జనసైనికులతో ఆత్మీయ సమావేశం కార్యక్రమానికి జనసేన పార్టీ అధిష్టానం ఆహ్వానం మేరకు కనపర్తి మనోజ్ కుమార్ గారు పాల్గొన్నారు. గతంలో YCP అధికారంలో ఉన్నప్పుడు జరిగిన స్థానిక సంస్థల…