google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Month: April 2026

శ్రీహరికోటను సందర్శించిన టీ.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఉత్సాహంగా సాగిన షార్ (SHAR) విజ్ఞాన యాత్ర

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ​స్థానిక టీ ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) విద్యార్థులు తిరుపతి జిల్లా, శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC-SHAR)ను సందర్శించారు. విజ్ఞాన యాత్రలో భాగంగా చేపట్టిన ఈ పర్యటన విద్యార్థులకు…

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టిన మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా మార్కాపురం జిల్లా కె.కె. మిట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగిరెడ్డిపల్లి గ్రామం సమీప నేషనల్ హైవే వద్ద ఉన్న ప్రమాదకర మలుపును జిల్లా ఎస్పీ శ్రీ వి.…

ప్రకాశం: ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచేందుకు ‘బడి పిలుస్తోంది’ కార్య క్రమం నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులకు TC ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చిందని, అట్టి ప్రైవేట్ పాఠశాలలపై ప్రభుత్వ…

మార్కాపురం జిల్లాల పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల కట్టడికి ప్రతి ఒక్క పోలీస్ అధికారి కృషి చేయాలి. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించి, బాధితులకు న్యాయం అందేవిధంగా చూడాలి రోడ్డు ప్రమాదాల సంఖ్యను ఇంకా తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. డ్రంక్ అండ్…

కారుమంచి గ్రామంలో పోషన్ పక్వాడ కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- టంగుటూరు మండలం కారుమంచి గ్రామంలో పోషన్ పక్వాడ కార్యక్రమంలో భాగంగా కారుమంచి అంగన్వాడి కేంద్రం లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో సూపర్వైజర్ జి జ్యోతి పాల్గొని పిల్లల యొక్క పోషణ విధానం ఎదుగుదలలో వచ్చే మార్పులకు…

దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలి.అఖిలపక్ష పార్టీలు మరియు వలేటివారిపాలెం మండల పాస్టర్ ఫెలోషిప్ డిమాండ్.

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- అఖిలపక్ష పార్టీలు మరియు వలేటివారిపాలెం మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాలు ప్రజలు క్రైస్తవ మతంలోనికి మారితే SC కులం హోదా కోల్పోతారని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సమీక్ష చేయాలనీ, కేంద్ర ప్రభుత్వం పుల్…

మార్కాపురం జిల్లా కలెక్టర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐ.పి.యస్.

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు ఐ.పి.యస్ బుధవారం జిల్లా కలెక్టర్ యం.విజయ సునీత ఐఏఎస్ ని కలెక్టరేట్ లో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతలు, పోలీస్ శాఖ, పరిపాలక…

మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి

తొలి శుభోదయం న్యూస్ అమరావతి:- మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సంతాపం వ్యక్తం చేశారు. బుధవారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో మంత్రి మాట్లాడుతూ….నాదెండ్ల భాస్కర్…

రోడ్డు ప్రమాదాలు నివారణే లక్ష్యంగా మలుపులు, జంక్షన్ల వద్ద కన్వెక్స్ మిర్రర్ల ఏర్పాటు చేసిన మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు.,ఐపీఎస్

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత – ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలి:జిల్లా ఎస్పీ తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- మార్కాపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయవరం వద్ద ఇటీవల జరిగిన రోడ్డు…

ఘనంగా సోమరాజు పల్లి మోడల్ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవం

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- మండల పరిషత్ మోడల్ ప్రాథమిక పాఠశాల, సోమరాజుపల్లిలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడినాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలు, పాటలు, పద్యాలు మొదలైనవితో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విద్యార్థులు స్టేజిపై తమ…