ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమ సమయంలో మార్పులు
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమ (పీజీఆర్ఎస్ ) సమయంలో మార్పులు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత శనివారం ఒక ప్రకటనలో తెలిపారుఎండలను దృష్టిలో పెట్టుకొని…