ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండలో స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డిఎస్ బీవీ స్వామి
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత నిస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. శనివారం సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండలో స్వచ్ఛ ఆంధ్ర –…