Month: May 2026

మంత్రి డా.స్వామితో ప్రకాశం, నెల్లూరు టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ మద్దిపాటి వెంకటరాజు మర్యాదపూర్వక భేటీ

తొలి శుభోదయం న్యూస్ తూర్పు నాయుడుపాలెం:- రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామితో.. ప్రకాశం, నెల్లూరు జిల్లాల టిడిపి జోనల్ కో ఆర్డినేటర్, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు శనివారం తూర్పు నాయుడుపాలెం…

ఫుట్ పాత్ ఆక్రమిస్తే చర్యలు– ఎస్సై శివ నాగరాజు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ఫుట్ పాత్ ఆక్రమించిట్రాఫిక్ కి ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తీసుకుంటామని కందుకూరు పట్టణ ఎస్సై శివ నాగరాజు తెలిపారు. కందుకూరు పట్టణంలోని పామూరు రోడ్డు లో ఫుట్ పాత్ ని ఆక్రమించి న షాపుల యజమానుల…

ప్రజల శాంతిభద్రతలే ముఖ్యం

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- విధినిర్వహణ లో కార్యక్షేత్రం లో ఎక్కడైనా లోపాలు చోటు చేసుకుంటే పోలీస్ పరంగా సరిదిద్దుకుంటామని మీడియా కూడా అదే విధంగా సమన్వయం తో సహకరించాలని సింగరాయకొండ సి ఐ వై శ్రీహరి మీడియా ప్రతినిధులకు పిలుపు…

సందాని భాషా దంపతులను పరామర్శించిన దామచర్ల పూర్ణచంద్రరావు

తొలి శుభోదయం న్యూస్ ​సింగరాయకొండ:- సింగరాయకొండ మాజీ సర్పంచ్ షేక్ సందాని భాషా భార్య సమీమును కొండేపి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దామచర్ల పూర్ణచంద్రరావు పరామర్శించారు. సమీము గత కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో మోకాలి శస్త్రచికిత్స చేయించుకుని…

శెభాష్ రాజాబాబు.మరింత ఉత్సాహంతో పని చేయండికలెక్టరుకు సీఎం చంద్రబాబు అభినందనలు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- జిల్లాలో గ్రామస్థాయిలో జరుగుతున్న అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి శ్రీ.నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ముఖ్యంగా కొత్తపట్నం మండలం గుండమాల గ్రామానికి స్వయం సమృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలో కేంద్ర ప్రభుత్వం నుంచి…

శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయీ అమ్మవారి దేవస్థానం లో బ్రహ్మోత్సవాలు

తొలి శుభోదయం న్యూస్ బుచ్చిరెడ్డిపాలెం :- బుచ్చిరెడ్డిపాలెం మండలం జోన్నవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయీ అమ్మవారి దేవస్థానం లో బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి.శుక్రవారం నిర్వహించిన మహా రథోత్సవంలో పాల్గొని ప్రత్యేక…

కావేరి ట్రావెల్స్ బస్ దగ్ధం – ప్రయాణికులు సురక్షితం

తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు :- ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కె.రాజుపాలెం సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కావేరి ట్రావెల్స్ బస్సు తగులబడింది. హైదరాబాద్‌ నుంచి 36 మంది ప్రయాణికులతో తిరుపతి వెళ్తున్న కావేరి…

అగ్రికల్చర్ ఫార్మర్ రిజిస్ట్రీ యాప్‌లో రైతులందరూ తమ వివరాలను ఈ నెలాఖరులోపు నమోదు చెయ్యాలి

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- అగ్రికల్చర్ ఫార్మర్ రిజిస్ట్రీ యాప్‌లో రైతులందరూ తమ వివరాలను ఈ నెలాఖరులోపు నమోదు చేసుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్ శ్రీ పి.రాజాబాబు గారు ఆదేశించారు. వ్యవసాయ, దాని అనుబంధ రంగాలపై గురువారం ప్రకాశం భవనం నుంచి…

ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :- సంతమాగులూరు మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారితో కలిసి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ…

తెలుగుదేశం పార్టీ కేంద్ర పార్టీ కార్యాలయంలో టిడిపి క్యాడర్‌కు శిక్షణ అందించిన దర్శి టిడిపి ఇంచార్జ్ డా గొట్టిపాటి లక్ష్మీ.

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన టిడిపి క్యాడర్ శిక్షణా కార్యక్రమంలో దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొని పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేశారు.కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ…