Month: May 2026

మాల్యాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి ఉత్సవాల ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే ఇంటూరి

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- మే 2వ తేదీన వైభవంగా జరగనున్న మాల్యాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి ఉత్సవాల ఏర్పాట్లను గురువారం స్వయంగా పరిశీలించాను. ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని…

కందుకూరు జడ్పీ హైస్కూల్ విద్యార్థుల ప్రతిభ

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- పదో తరగతి ఫలితాల్లో కందుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. పాఠశాలలో కేతన్ 583 మార్కులతో ప్రథమ స్థానం సాధించి టాపర్‌గా నిలిచాడు. జోయల్ సుధాకర్ 581 మార్కులతో ద్వితీయ…

BR OXFORD స్కూల్ విద్యార్థుల విజయవిహారం: టెన్త్ ఫలితాల్లో మార్కుల జాతర..!

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ఏపీ 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కందుకూరు బి.ఆర్.ఆక్స్ ఫర్డ్ ఒలంపియాడ్ స్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు.G.అపర్ణ-(597/600),CH.ఛార్మి (597) టాప్ మార్కులతో సత్తా చాటారు.అలాగే వీరితో పాటూ..595(1),594(2),593(5),592(2),591(5),590(4),మొత్తంగా (590) మార్కులకు పైన 21 మంది విద్యార్థులు,…

10 వ తరగతి ఫలితాల్లో అంబేద్కర్ గురుకులం విద్యార్థుల ప్రభంజనం 89.49 శాతం ఉత్తీర్ణత

విద్యార్థులకు మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అభినందనలు తొలి శుభోదయం న్యూస్ అమరావతి:- గురువారం విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో డా.బి. ఆర్ అంబేద్కర్ గురుకులం విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 13,538 మంది విద్యార్థులు పరీక్షలు…

ఉపాస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ఒంగోలులోని ప్రముఖ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉపాస్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో కందుకూరు వాసవి నగర్ నందు గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరం నందు ప్రముఖ మోకాళ్ళ మార్పిడి వైద్య…

పదవ తరగతి పరీక్షా ఫలితాలలో శ్రీ చైతన్య హై స్కూల్ ప్రబంజనం

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- గురువారం విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో టంగుటూరు శ్రీ చైతన్య హై స్కూల్ ప్రభంజనం సృష్టించింది.. 600కు 593 మార్కులతో అద్దంకి జాహ్నవి మండలం ఫస్ట్,600కు 590 మార్కులతో బయ్యారపు తహిర్ మండలం సెకండ్…

ఛాలెంజ్ నిలబెట్టుకున్న గ్రామీణ ఊళ్ల పాలెం జడ్పి ఉన్నత పాఠశాల విద్యార్థిని.

గణితం, సైన్స్, సోషల్ లో నూటికి నూరు మార్కులు సాధించిన విద్యార్థిని వర్షిత. తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ప్రభుత్వ పర్యవేక్షణ లో తీర ప్రాంత గ్రామం ఊళ్ల పాలెం.ఈ గ్రామం లోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని పదవ…

పదవ తరగతి ఫలితాలలో మెరిసిన శాంతినికేతన్ స్కూల్ ఆణిముత్యం

596/600 మార్కులతో కొండపి మండలంటాపర్ గా నిలిచిన శాంతినికేతన్ స్కూల్ విద్యార్థి నీ అభినందనలు తెలిపిన శాంతినికేతన్ స్కూల్ యాజమాన్యం తొలి శుభోదయం న్యూస్ కొండేపి:- గురువారం విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో కొండపి పట్టణంలో ప్రముఖ విద్యా సంస్థ…

జనగణనను పకడ్బందీగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ విజయ సునీత

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం జిల్లాలో మే 1 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న జన గణనను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత తెలిపారు. ఈ జన గణనను చేపట్టడానికి జిల్లాలోని 21 మండలాల్లోని…

వారి దేవస్థానంలో నిర్వహించిన జీవ ధ్వజ ప్రతిష్ట మహోత్సవం

తొలి శుభోదయం న్యూస్ కురిచేడు:- కురిచేడు మండలం, వెంగయపాలెం గ్రామంలోని సీతారాముల వారి దేవస్థానంలో నిర్వహించిన జీవ ధ్వజ ప్రతిష్ట మహోత్సవంలో దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి సీతారాముల వారి ఆశీస్సులు…