కంభం చెరువును పరిశీలించిన జాయింట్ కలెక్టర్ మరియు ఎంఎల్ఎ.
తొలి శుభోదయం న్యూస్ కంభం:- అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న యోగాంధ్ర-2026 కార్యక్రమానికి కంభం చెరువు కట్ట వద్ద ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పరిశీలించారు. యోగా సాధకులకు అవసరమైన వసతులు, భద్రత, పారిశుద్ధ్యం,…