google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Month: June 2026

కంభం చెరువును పరిశీలించిన జాయింట్ కలెక్టర్ మరియు ఎంఎల్ఎ.

తొలి శుభోదయం న్యూస్ కంభం:- అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న యోగాంధ్ర-2026 కార్యక్రమానికి కంభం చెరువు కట్ట వద్ద ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పరిశీలించారు. యోగా సాధకులకు అవసరమైన వసతులు, భద్రత, పారిశుద్ధ్యం,…

ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణ, మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా ‘ఆపరేషన్ వజ్రప్రహార్’లో భాగంగా కార్డన్ & సెర్చ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- మాదక ద్రవ్యాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు…

రెండు సంవత్సరాల పాపా కు ఆశ్రమం కలిపించిన సంతమగులురు పోలీస్

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- ఒంటరిగా బిక్కు బిక్కు మంటూ ఎండలో ఏడుస్తూ నిసహాయ స్థితిలో ఉన్న రెండు సంవత్సరాల పాపా కు ఆశ్రమం కలిపించిన సంతమగులురు పోలీస్ సిబంది, ప్రకాశం జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి పి…

ఫిట్ ఇండియా సైక్లింగ్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా “Sunday’s on Cycle” కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీస్ లు

సైకిల్ తొక్కుదాం… ఆరోగ్యాన్ని పెంపొందిద్దాం, కాలుష్యరహిత భవిష్యత్తుకు బాటలు వేద్దాం తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రపంచ సైకిల్ దినోత్సవం–2026ను పురస్కరించుకుని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు,ఐపీఎస్.,గారి ఆదేశాల మేరకు ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా…

లింగమనేని రమేష్ గారికి శుభాకాంక్షలు తెలిపిన ఒంగోలు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఛైర్మన్ షేక్ రియాజ్

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- రాజ్యసభకు జనసేన పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన శ్రీ లింగమనేని రమేష్ గారిని ఒంగోలు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఛైర్మన్ షేక్ రియాజ్ గారు ఆదివారం ఉదయం విజయవాడలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా…

కనిగిరి పట్టణంలో డా. బి.ఆర్. అంబేద్కర్ గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి .

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- కనిగిరి ఎమ్మెల్యే మరియు ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు శ్రీ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో కనిగిరి పట్టణంలో నిర్వహించిన డా. బి.ఆర్. అంబేద్కర్ గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో కేంద్ర మంత్రి…

అర్హులందరికీ ఇల్లు అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం.

రాష్ట్రంలో అర్హులందరికీ ఇల్లు అందించడానికి, పేదల సొంతింటి కల నెరవేర్చడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. నెల్లూరులో గృహనిర్మాణశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాను. ఈ సందర్భంగా కోవూరు నియోజకవర్గం పరిధిలో మంజూరైన ఇళ్లు, ఇళ్ల నిర్మాణాల పురోగతిని అధికారులను అడిగి…

కోవూరు నియోజకవర్గంలోని ప్రతి అర్హ కుటుంబానికి ఇళ్ల స్థలం అందేలా కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది.

తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం :- నియోజకవర్గంలోని అన్ని మండలాల తహసీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించి ఇళ్ల స్థలాల గుర్తింపు, కేటాయింపు ప్రక్రియపై చర్చించాను.గతంలో జరిగిన లోపాలు, అవకతవకలను సరిదిద్దుతూ ప్రజలు నివాసం ఏర్పాటు చేసుకోవడానికి అనువైన స్థలాలను గుర్తించాలని…

అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన హోం మినిస్టర్

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- ప్రకాశంజిల్లా దర్శిలో శుక్రవారం డా. బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏపీ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన హోమ్ మినిస్టర్ ను స్థానిక టిడిపి ఇన్ ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, కార్యకర్తలు…

జన విజ్ఞాన వేదికలో సభ్యులుగా చేరండి

తొలి శుభోదయం న్యూస్ కంభం:- జన విజ్ఞాన వేదిక కంభం మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక సద్దాం క్లినిక్ నందు శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం జన విజ్ఞాన వేదికలో సభ్యులుగా చేరండి అనే గోడపత్రికను ఆవిష్కరించడం జరిగినది. జన విజ్ఞాన…