Category: ఆంధ్రప్రదేశ్

కొండపిసమితి మాజీ ప్రెసిడెంట్ డాక్టర్ ధన్యాసి మాలకొండయ్య మృతి.

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణంలో మాలకొండయ్య డాక్టర్ పేరుగాంచిన ధన్యాసి మాలకొండయ్య ఈరోజు ఉదయం వృద్ధాప్యం కారణంగా మృతి చెందారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. ఆయన 50 సంవత్సరాలుగా కందుకూరు పట్టణంలో ప్రగతి నర్సింగ్ హోమ్ స్థాపించి…

వ్యభిచార గృహ నిర్వాహకులపై కేసు నమోదు చేసిన ఎస్సై

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- గత కొన్ని రోజులుగా కందుకూరు పట్టణం ఉప్పుచెరువు ప్రాంతంలోని ఒక ఇంటి వద్ద వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం రావడంతో ఆదివారం కందుకూరు పట్టణ ఎస్సై పులి శివ నాగరాజు తన సిబ్బందితో కలిసి సదరు వ్యభిచారం…

వెటరన్ రన్నర్ రామ సుబ్బమ్మకు విపిఆర్ దంపతుల సన్మానం

తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:- కావలికి చెందిన 80 ఏళ్ల బామ్మ, వెటరన్ రన్నర్ రామ సుబ్బమ్మ ని ఆదివారం నెల్లూరులోని విపిఆర్ నివాసానికి చేరుకున్న ఆమెను నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి…

ఘనంగా TDP పార్లమెంట్ కమిటీ ప్రమాణ స్వీకారం కందుకూరు నుంచి భారీగా హాజరైన తెలుగు తమ్ముళ్లు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటరీ కమిటీ ప్రమాణస్వీకారం ఆదివారం నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో అటహాసంగా జరిగింది. కందుకూరు నియోజకవర్గం నుంచి కమిటీకి ఎంపికైన పలువురు నేతలు… పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షుడిగా…

అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు ‘శ్రేష్ట’ చేయూత రూ. 1,01,116 విరాళం అందజేసిన తగరం ఇమ్మానియేల్

ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి నగదు అప్పగింత తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:- కనిగిరి పట్టణంలో నూతనంగా ప్రతిష్టించ తలపెట్టిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కాంస్య విగ్రహ ఏర్పాటుకు సామాజిక బాధ్యతతో విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా…

బహిరంగ మద్యం సేవనంపై మార్కాపురం జిల్లా పోలీసుల భారీ క్లీన్-అప్ డ్రైవ్ – ప్రజా శాంతి భద్రతకు భంగం కలిగించే చర్యలపై జీరో టోలరెన్స్

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్ :- మార్కాపురం జిల్లా పోలీసులు ప్రజా శాంతి భద్రతను కాపాడేందుకు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవనాన్ని పూర్తిగా అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయి ప్రత్యేక క్లీన్-అప్ డ్రైవ్‌ను చేపట్టారు. ఈ డ్రైవ్‌లో భాగంగా…

అన్ని వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

ప్రకాశం జిల్లా టంగుటూరులో లారీ ఓనర్స్ అసోసియేషన్ సమావేశంలో పాల్గొన్న మంత్రి డా.స్వామి తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం / టంగుటూరు:- అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా…

బహిరంగ మద్యం సేవనంపై ప్రకాశం జిల్లా పోలీసుల భారీ క్లీన్-అప్ డ్రైవ్

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రజల శాంతి భద్రతకు భంగం కలిగించే బహిరంగ మద్యం సేవనాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్‌ను ఘనంగా నిర్వహించారు.…

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కొరకు కరపత్రం ఆవిష్కరణ. బి టి ఏ

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- రాష్ట్రములో పెండింగ్ లో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కొరకు దశల వారి పోరాటానికి పిలుపునిచ్చిన బహుజన టీచర్స్ అసోసియేషన్ (బి టి ఏ) ఆదివారం డివిజన్ కార్యాలయంలో కరపత్రాన్ని ఆవిష్కరించడం అయినది. ఈ…

అసాంఘిక కార్యకలాపాల కట్టడికి ఎన్‌ఫోర్స్‌మెంట్ ముమ్మరం చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు

పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించి ఏడుగురుని అదుపులోకి తీసుకున్నారు. తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ల…