మధ్యాహ్న భోజనం లో మెనూ పాటించాలి..MEO 2, బాలాజీ
తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- ప్రభుత్వం పాఠశాలల్లో నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం లో మెనూ తప్పనిసరిగా పాటించాలని టంగుటూరు MEO 2 తన్నీరు బాలాజీ ఉపాధ్యాయులకు సూచించారు. కాకుటూరి వారి పాలెం ప్రాథమిక పాఠశాల ను ఆకస్మికంగా…