google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Author: JALAIAH

మాదకద్రవ్యాల చట్టాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలి

కే.కే.వి బులికృష్ణమండల న్యాయ లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ మరియు సీనియర్ సివిల్ జడ్జి. తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- అంతర్జాతీయ మాదకద్రవ్య అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈరోజు స్థానిక తిక్కవరపు రామిరెడ్డి కళాశాల నందు కందుకూరు మండల…

విద్యార్థులే రేపటి బాధ్యతాయుత పౌరులు… మహిళలు, చిన్నారుల భద్రత, సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నివారణపై సమగ్ర అవగాహన కల్పించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు విద్యాసంస్థల్లో విద్యార్థులకు సమగ్ర అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల నివారణ, మహిళల రక్షణకు అమలులో ఉన్న…

పలు ప్రారంభోత్సవాలలో పాల్గొన్న MLA ఇంటూరి నాగేశ్వరరావు..

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- కందుకూరు సమీపంలోని బొంతవారిపాలెం వద్ద BPCL పెట్రోల్ బంక్ భూమిపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. నిర్వాహకులు ఈర్ల శ్రీనివాసులుకు శుభాకాంక్షలు తెలిపారు.కందుకూరు పట్టణం పోస్ట్ ఆఫీస్ సెంటర్ వద్ద SV డిజిటల్…

మస్తాన్ దర్గా నుంచి కొత్తపట్నం బస్ స్టాండ్ వరకు ఆక్రమణల తొలగింపు… ట్రాఫిక్‌కు ఆటంకాలు తొలగించి ప్రజలకు సౌకర్యవంతమైన రాకపోకలు కల్పించిన ట్రాఫిక్ పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ట్రాఫిక్ సీఐ గారి ఆధ్వర్యంలో మస్తాన్ దర్గా నుండి కొత్తపట్నం బస్ స్టాండ్ వరకు రహదారులపై అక్రమంగా ఏర్పాటు చేసిన ఆక్రమణలను తొలగించారు. అలాగే…

కంభంలో జాబ్ మేళా విశేష స్పందన 48 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేత

ఉద్యోగ సమాచార్ నుండి 11 మంది ఎంపిక తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపున్యాధి సంస్థ గురువారం నాడు కంభం మండల కేంద్రం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఏర్పాటు చేసిన జాబ్ మేళా కు విశేష…

గోగినేనివారిపాలెం శివారులో జూదంపై మార్కాపురం జిల్లా పోలీసుల మెరుపు దాడి… 11 మంది అదుపులో, నగదు, సెల్‌ఫోన్లు, బైకులు స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- మార్కాపురం జిల్లా ఎస్పీ ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు పొదిలి ఎస్సై గారు మరియు పోలీస్ సిబ్బంది పొదిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోగినేనివారిపాలెం గ్రామ శివారులో జూదం నిర్వహిస్తున్న వారిపై ఆకస్మిక దాడి…

పదవీ విరమణ పొందిన అంగన్‌వాడీ కార్యకర్త కరీమున్నిషాకు ఘన సన్మానం

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సోమరాజుపల్లి పంచాయతీ పరిధిలోని పకీర్‌పాలెం అంగన్‌వాడీ కేంద్రంలో కార్యకర్తగా దీర్ఘకాలం సేవలందించిన కరీమున్నిషా పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు అంగన్‌వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు, ప్రధానోపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, స్థానిక నాయకులు…

ముఖ్యమంత్రి పర్యటనకు ముందస్తు భద్రతా ప్రణాళిక పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- ఈ నెల 27వ తేదీ న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లాలోని గిద్దలూరు మండలం, క్రిష్టం శెట్టిపల్లి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవిని డిజిటల్ నర్వ్ సెంటర్…

ప్రాధాన్యత రంగాలకు రుణాల పంపిణీ వేగవంతం చేయాలి – జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- జిల్లాలో ప్రాధాన్యత రంగాలకు నిర్దేశించిన లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు బ్యాంకర్లను ఆదేశించారు. కౌలు రైతులకు పంట రుణాల పంపిణీకి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, ఎంఎస్ఎంఈ…

రూడ్‌సెట్ శిక్షణా కార్యక్రమాలు, ఎల్‌నినో ప్రభావ నివారణ చర్యలపై బ్రోచర్ల ఆవిష్కరణ

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఒంగోలు నగరంలోని రూడ్‌సెట్ ద్వారా అమలవుతున్న శిక్షణా కార్యక్రమాల వివరాలతో కూడిన బ్రోచర్‌ను, వ్యవసాయ రంగంపై ఎల్‌నినో ప్రభావాన్ని అధిగమించేందుకు చేపట్టవలసిన చర్యలపై వ్యవసాయ శాఖ రూపొందించిన బ్రోచర్‌ను జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు…