ఒంగోలులో ఒకేరోజు రెండు చోట్ల అధికారులు పట్టివేత !!
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :- ప్రకాశం జిల్లాలో సిబిఐ,ఏసీబీ వరుస దాడులతో అధికారుల్లో కలకలం.. మార్కాపురం జిల్లాలోనూ అవినీతి అధికారుల్లో వణుకు ఒంగోలులో ఒకేరోజు రెండు చోట్ల సిబిఐ,ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించడంతో ప్రకాశం జిల్లాలో అధికార వర్గాల్లో కలకలం…