జవహర్ నవోదయ విద్యాలయ ప్రగతికి సంపూర్ణ సహకారం అందిస్తాం – జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయం మేనేజ్మెంట్ కమిటీ (VMC) సమావేశం జిల్లా కలెక్టర్ మరియు విద్యాలయ కమిటీ చైర్మన్ శ్రీ పి. రాజాబాబు గారి అధ్యక్షతన ఒంగోలు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సమావేశం జరిగింది.ఈ సందర్భంగా…