google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Author: JALAIAH

50 కోట్లతో BC బాలుర గురుకుల పాఠశాల మంజూరు చేయించిన ఎమ్మెల్యే ముత్తుముల

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో గిద్దలూరు నియోజకవర్గానికి 50 కోట్ల రూపాయలతో BC బాలుర గురుకుల పాఠశాల మంజూరు కావడం పట్ల గిద్దలూరు ఎమ్మెల్యే గౌరవ శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు హర్షం వ్యక్తం…

శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివాస్ కార్యక్రమాన్ని మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- బిజెపి కేంద్ర, రాష్ట్ర, జిల్లా పార్టీ పిలుపు మేరకు ఉదయం 11 గంటలకు గిద్దలూరు పట్టణం లోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద 179 వ పోలింగ్ బూత్ లో శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి…

ప్రైవేటు పాఠశాలలలో అధిక ఫీజులను నియంత్రించాలి. SFI జిల్లా కమిటీ డిమాండ్

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులు, అక్రమంగా పాఠశాల నందు పాఠ్యపుస్తకాలు అమ్మడం జరుగుతున్న నేపథ్యంలో ఎస్ఎఫ్ఐ కందుకూరు పట్టణ కమిటీ ఎం.ఈ.ఓ కి అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా…

ఈ నెల 24 న ఒంగోలులో జరిగే ధర్నాను జయప్రదం చేయండి

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఏ.పి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసి రాష్ట్ర సమితి పిలుపు మేరకు మున్సిపల్ కార్మికుల సమస్యలపై జూన్ 20 నుంచి దశల వారి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అందులో భాగంగా జూన్ 24న బుధవారం…

పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను గుర్తించి యజమానికి అందజేసిన మార్కాపురం జిల్లా పామూరు పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్ :- ప్రజలకు సత్వర పోలీసింగ్ సేవలు అందించాలనే లక్ష్యంతో మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పామూరు పోలీసులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో గుర్తించి సంబంధిత యజమానికి అందజేశారు.మొబైల్…

సర్ కార్యక్రమంలో నిర్లక్ష్యం… ఒకరు సస్పెండ్ బీఎల్ వో లకు నోటీసులు కలెక్టర్ విజయ సునీత కఠిన చర్యలు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం :- మార్కాపురం జిల్లా మార్కాపురం మండలం ఓటర్ జాబితా స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ సర్ కార్యక్రమంలో నిర్లక్ష్యం వహించిన ఆరుగురు బి ఎల్ వో లకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో పాటు ఓ పంచాయతీ సెక్రటరీని…

మహిళలు, చిన్నారుల భద్రత – మాదకద్రవ్యాల నిర్మూలనపై విస్తృత అవగాహన… దేవుడుచెరువు పార్క్‌లో ప్రజలతో మమేకమైన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంపొందించి నేరాల నివారణకు కృషి చేయాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు ఒంగోలు వన్‌టౌన్ సీఐ గారి…

మద్యపానం సేవించి వాహనాలు నడిపిన నలుగురు డ్రైవర్ లుకు 40,000/- రూ జరిమానా విధించిన సింగరాయకొండ కోర్ట్ న్యాయమూర్తి డాక్టర్ వి. లీలా శ్యామ్ సుందరి గారు టంగుటూరు యస్.ఐ వి. నాగమల్లేశ్వరరావు.

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- టంగుటూరు పోలీస్ స్టేషన్‌ S.I వి. నాగమల్లేశ్వరరావు గారు టంగుటూరు టోల్ ప్లాజా వద్ద సాధారణ వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలోమద్యం సేవించి నడుపుతున్నట్టు నలుగురుని గుర్తించి వాళ్ళని అదుపులోకి తీసుకుని, వాళ్ళ పై కేసులు…

ప్రైవేట్ పాఠశాలల దోపిడీని అరికట్టాలి:- ఆంధ్ర విద్యార్థి సంఘం

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఆంధ్ర విద్యార్థి సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ప్రకాశం జిల్లా ఆంధ్ర విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా విద్యాశాఖాధికారి (DEO) గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్ర విద్యార్థి సంఘం…

సకాలంలో స్పందించి ఆత్మహత్య చేసుకోబోతున్న వ్యక్తి యొక్క ప్రాణాలు కాపాడిన మార్కాపురం జిల్లా పోలీసులు.

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- మార్కాపురం పట్టణంలో నివాసం ఉంటున్న బండి రామదాసు s/o యేసు రత్నం (వయస్సు: 35సంవత్సరాలు) అనే వ్యక్తి కుటుంబ సమస్యల కారణంగా తేది: 22-06-2026 సాయంత్రం సుమారు 06:00 గంటలకు “తాను చనిపోతున్నానని చెప్పి…